నిజామాబాద్

ఆగని మంచినీటి వ్యాపారం

వర్షాభావంతో పెరుగుతున్న దందా నిజామాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

కాంగ్రెస్‌ బూచి చూపి ఎంతకాలం బతుకీడుస్తారు

బడ్జెట్‌లో జిఎస్టీ భారాన్ని తగ్గించాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని అధికార పార్టీ నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత కూడా నిజం లేదని …

ఉద్యాన పంటలతో లాభాలు అధికం 

రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి నిజామాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు.ఉద్యాన …

ఉద్యాన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రైతులకు సాయం అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను …

నిజామాబాద్‌లో 36 టేబుళ్ల కోసం ఇసిని కోరాం

ప్రస్తుతానికి 18 టేబుళ్ల వారీగా లెక్కింపు అనుమతి వస్తే త్వరగా ఫలితం వెల్లడించే అవకాశం: కలెక్టర్‌ నిజామాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఈ నెల23న లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి …

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

వేసవి సెలవుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు నిజమాబాద్‌,మే18(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా …

భానుడి భగభగలకు సేదదీరడమే మందు

ప్రాదేశిక ఎన్నికల ముగింపుతో ఊపిరి పీల్చుకుంటున్న పార్టీల నేతలు నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ప్రాదేశిక ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. …

భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి …

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు …

వ్యక్తిని దారుణంగా చంపిన దుండగులు

కామారెడ్డి,మే4 (జ‌నంసాక్షి): బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇందూరు నాగుగొండ (47) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగుగొండ కొల్లూర్‌లోని కల్లు దుకాణంలో నుంచి బయటకు …