నిజామాబాద్

నడ్డాపై విమర్శలు అహంకార హేతువు: పల్లె

నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డాపై కెటిఆర్‌ చేసిన విమర్శలు బాధ్యతా రహితమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. …

ఉపాధి కూలీలందరికి పనులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : గ్రామాల్లోని కూలీలందరికి ఉపాధి కల్పిస్తామని అధికారులు అన్నారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఉపాధిహావిూ పథకం ద్వారా జిల్లాలో మొక్కలు …

పేదలకు భూములను ఇవ్వాల్సిందే

11వ రోజుకు చేరిన ధర్నాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి): కందకుర్తి రైతులు తమ భూముల కోసం చేస్తున్న ధర్నా 11వ రోజుకు చేరింది.  తమ పట్టాలు ఇచ్చేంత వరకు …

హావిూల అమలులో నిర్లక్ష్యం: తాహిర్‌ బిన్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):  తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలకు బుద్ధి చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ పిలుపునిచ్చారు.  కేవలం సోనియా గాంధీ ధృడసంకల్పం …

గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దండి: ఎమ్మెల్యే

కామారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): ప్రతీ గ్రామాన్ని నందనవనంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. అన్ని మండలాల్లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు ఉమ్మడిగా  …

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ఇందుకు అందరూ ముందుకు రావాలి నిజామాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం దేశంలోని 256 జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కృషి విజ్ఞాన కేంద్రం …

నిజామాబాద్‌లో విషాదం

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి నిజామాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి …

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత  అధికారులపై ఉంటుందని పంచాయితీరాజ్‌ అధికారులు అన్నారు.  ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు …

తండ్రి ఆగడాలు సహించలేక హత్య

కొడుకును అరెస్ట్‌ చేసిన పోలీసులు నిజామాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తండ్రిని కుమారుడు ప్రశాంత్‌ హత్య చేశాడు. 4 …

మొక్కలు నాటడం మన బాధ్యత

భవిష్యత్‌ తరాల కోసం పనిచేద్దాం కామారెడ్డి,జూలై22(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు.  జిల్లా వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న …