నిజామాబాద్

ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో నోటుబుక్కులు పంపిణీ

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దాతృత్వం సొంత ఖర్చులతో 5 వేయి లు విలువ చేసే టై,బెల్ట్ ల అందజేశారు. శుక్రవారం …

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి దేవా నాయక్ తహసీల్దార్ వినతి పత్రం పెద్దవంగర,అక్టోబర్ 21(జనం సాక్షి ) ఈ సంవత్సరం అకాల వర్షాలకు అధిక నష్టపోయింది రైతు లు …

కార్పొరేటర్ యుగంధర్ రెడ్డికి మంత్రి ఆశీస్సులు

మేడిపల్లి – జనంసాక్షి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ధి యుగంధర్ రెడ్డి తన జన్మదినం …

డ్రైనేజీ పనులు ప్రారంభం

రామారెడ్డి   అక్టోబర్ 21  (  జనం సాక్షి )  : డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు ఇసన్నపల్లి సర్పంచ్ బాలమణీ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  రామారెడ్డి …

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 21 :  సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు మండలాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చేర్యాల నేతాజీ రోడ్డు వద్ద …

ఉపాధ్యాయుడు సొంత ఖర్చులతో టైం బెల్ట్ పంపిణీ

పెద్దవంగర అక్టోబర్ 21(జనం సాక్షి )బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల దాతృత్వం సొంత ఖర్చులతో 5 వేయి లు విలువ చేసే టై,బెల్ట్ ల అందజేశారు. శుక్రవారం …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

కోటగిరి అక్టోబర్ 21 జనం సాక్షి:-ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు స్వంత ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం కెసిఆర్ 100 శాతం సబ్సిడీతో డబుల్ బెడ్రూం ఇండ్లను …

మునుగోడులో గౌడ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున మునుగోడు నియోజకవర్గం కొంపల్లి గ్రామ ఎంపీటీసీ పరిధికి ఇన్చార్జి గా వహిస్తున్నటువంటి  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర …

బాధిత కుటుంబానికి అండగా బీఅర్ఎస్

బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్. ఊరుకొండ, అక్టోబర్ 21 (జనం సాక్షి): ఆపదలో ఉన్న వారికి.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల …

నిరుద్యోగ యువతకు శాపంగా మారిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

నల్లబెల్లి అక్టోబర్ 21 (జనం సాక్షి): నిరుద్యోగ యువతకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు శాపంగా మారాయని ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. …

తాజావార్తలు