నిజామాబాద్

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టి

        కొండమల్లేపల్లి అక్టోబర్ 21 జనం సాక్షి: శుక్రవారం పట్టణంలోని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలను …

నరసింహ రెడ్డి ని పరామర్శించిన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ అక్టోబర్ 21( జనంసాక్షి ) సంగారెడ్డి లో బాలాజీ హాస్పిటల్‌లో హార్ట్ స్టంట్స్ సర్జరీ చేయించుకున్న గినియార్పల్లి సర్పంచ్ భర్త నరసింహా రెడ్డిని డీసీఎంఎస్ చైర్మన్ …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా వైరా పోలీస్ స్టేషన్లో కొవ్వొత్తుల వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. అక్టోబర్ 21 న దేశం కోసం …

కొత్త తండా పాఠశాలకు 14 డబుల్ డెస్క్ బెంచీలు వితరణ

కాన ఫౌండేషన్ ఇండియా సహకారంతో చేయూత టేకులపల్లి, అక్టోబర్ 21( జనం సాక్షి): టేకులపల్లి మండలం కొత్త తండా(గొల్లపల్లి) ప్రాథమిక పాఠశాల కు విద్యార్థుల సౌకర్యార్థం కోసం …

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం – అశ్వరావుపేట లో కొవ్వొత్తుల ర్యాలీ   అశ్వారావుపేట , అక్టోబర్ 21( జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు …

ప్రకృతి వ్యవసాయంపై పూర్తిచేసుకున్న రైతులకు సర్టిఫికెట్ అందిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో పకృతి వ్యవసాయంపై రెండు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాతీయ …

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

 విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం  జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 21 (జనంసాక్షి): విధి నిర్వహణలో దేశ …

*పోడు భూములను నూతనంగా సాగుచేస్తే *పి.డి యాక్ట్ తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన! *ఎఫ్ఆర్వో ఓంకార్ _____________

లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి) నూతనంగా పోడు భూములను సాగు చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన విదిచండం జరుగుతుందని …

సర్పంచ్​ ముందుకు రావడం అభినందనీయం : విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్ల పాండు రంగం చారి

పరిగి రూరల్​, అక్టోబర్​ 21 : శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సర్పంచ్​ బోయిన రాములు ముందుకు రావడం అభినందనీయమని విశ్వకర్మ సార్మ  …

యువకులు స్వయం ఉపాధి పై దృష్టి పెట్టాలి

మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్ నర్సాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )  యువత  స్వయం ఉపాధి పై దృష్టి దృష్టి పెట్టాలని మాజీ జడ్పిటిసి …

తాజావార్తలు