నిజామాబాద్

బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జనం సాక్షి, చెన్నరావు పేట మండల కేంద్రానికి చెందిన వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన సుగుణ,బండి ఉపేందర్,రజిత తదితర బాధితులకు సీఎంఅర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే …

చెన్నారావుపేట ఎస్ ఐ మహేందర్ కు భారత రాజ్యాంగ పిటికను బహుకరించిన షెడ్యూల్ క్యాస్ట్ నాయకులు నర్మెట యాదగిరి, సాధు నర్సింగరావు

జనం సాక్షి, చెన్నరావు పేట మండల కేంద్రంలోని చెన్నారావుపేట మండల పోలీసు స్టేషన్ లోని ఎస్ ఐ తోట మహేందర్ కి శుక్రవారం భారత రాజ్యాంగ పిటికను …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి

బర్లగూడెంలో వైద్య ఆరోగ్య శిబిరం — సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ టేకులపల్లి,అక్టోబర్ 21( జనం సాక్షి): సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి …

బాలల సమస్యల కోసం బాలల పరిరక్షణ కమిటీ పని చేయాలి: సర్పంచ్ మల్లీశ్వరి వెంకన్న

గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): గరిడేపల్లి మండలంలోని   మంగపురం  గ్రామంలో   సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ …

1,50,000 రిలీఫ్ ఫండ్

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని దుంపెట గ్రామానికి చెందిన వేరి రాముకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా 1,50,000 రిలీఫ్ ఫండ్ కాయితి నాగరాజ్ …

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం

టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు టేకులపల్లి, అక్టోబర్ 21 జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రజా రక్షణ, శాంతిభద్రతలే పోలీసుల లక్ష్యంగా ప్రాణాలను …

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి.

– హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ అశ్వరావుపేట అక్టోబర్ 21( జనం సాక్షి) ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరమని హెల్త్ సూపర్వైజర్ దుర్గమ్మ …

బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు కిట్టు పంపిణీ

టేకులపల్లి, అక్టోబర్ 21( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో ఉచితంగా మందుల కిట్లను నేరుగా సబ్ …

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల  వికారాబాద్ జిల్లా బ్యూరో  జనం సాక్షి అక్టోబర్ 21      విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శాంతి భద్రతల …

పలువురిని కలిసి పలకరించిన బలరాం జాదవ్.

నేరడిగొండఅక్టోబర్21(జనంసాక్షి):మండల కేంద్రానికి చెందిన గోతి హరిసింగ్ ఆరోగ్యం బాగులేదన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున బాధితుల …

తాజావార్తలు