నిజామాబాద్

అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస

రుద్రూరు (జనం సాక్షి) రుద్రూరు మండలం అక్బర్ నగర్ లో రూ. 2.50 కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న …

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత …

ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే

చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి కోటి వృక్షార్చనలో స్పీకర్‌ పోచారం బాన్సువాడ,ఆగస్ట్‌26  జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను …

కేంద్రం నిధుల విడుదలతోనే అభివృద్ధి

అయినా విమర్శలు చేయడం తగదు నిజామాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇవ్వడం లేదన్న రీతిలో బిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు …

కారు, కాంగ్రెస్‌, నోటాలో ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా..

` బీజేపీ ఎంపీ అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు ` మరోసారి వివాదంలో నిజామాబాద్‌ ఎంపీ ` సొంత పార్టీ నేతలే మండిపడుతున్న వైనం నిజామాబాద్‌(జనంసాక్షి): బీజేపీ నేత, …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ …

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. …

గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భారీగా వరద నీరు

భైంసా.రూరల్ జనం సాక్షి ఆగస్టు19:-స్థానికంగా,ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టులో శనివారం భారీగా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రాజెక్టు లోకి …

ఎస్.ఎఫ్.ఐ పోరాటo పలించింది..!

భైంసారూరల్, జనం సాక్షి ఆగస్టు19 ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా కమిటీ తరపున అనేక సందర్భాల్లో ముధోల్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు …

 నిజామాబాద్‌లో  కురుస్తున్న వాన.. గోదావరికి పెరుగుతున్న వరద

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నా వాగులు వంకలు నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని …