నిజామాబాద్

కేంద్రం నిధుల విడుదలతోనే అభివృద్ధి

అయినా విమర్శలు చేయడం తగదు నిజామాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇవ్వడం లేదన్న రీతిలో బిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటనలు …

కారు, కాంగ్రెస్‌, నోటాలో ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా..

` బీజేపీ ఎంపీ అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు ` మరోసారి వివాదంలో నిజామాబాద్‌ ఎంపీ ` సొంత పార్టీ నేతలే మండిపడుతున్న వైనం నిజామాబాద్‌(జనంసాక్షి): బీజేపీ నేత, …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ …

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. …

గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భారీగా వరద నీరు

భైంసా.రూరల్ జనం సాక్షి ఆగస్టు19:-స్థానికంగా,ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా భైంసా గడ్డేన్న వాగు ప్రాజెక్టులో శనివారం భారీగా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రాజెక్టు లోకి …

ఎస్.ఎఫ్.ఐ పోరాటo పలించింది..!

భైంసారూరల్, జనం సాక్షి ఆగస్టు19 ఎస్.ఎఫ్.ఐ నిర్మల్ జిల్లా కమిటీ తరపున అనేక సందర్భాల్లో ముధోల్ నియోజక వర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్థులు …

 నిజామాబాద్‌లో  కురుస్తున్న వాన.. గోదావరికి పెరుగుతున్న వరద

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నా వాగులు వంకలు నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని …

ఎన్.ఎస్.యు.ఐ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి నేత అంజద్ షేక్

భైంసా రూరల్ ఆగస్టు 10జనం సాక్షినిర్మల్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన విద్యార్థి నాయకుడు అంజద్ షేక్ ను …

మంథనిలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

– నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి – యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమిని గౌడ్ డిమాండ్ జనంసాక్షి, మంథని : విద్యార్థులు పెండింగ్ ఫీజు …

మునిపల్లి మండలంలో ప్రారంభమైన పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం

  మునిపల్లి, ఆగస్టు 09, జనంసాక్షి : 2023 సంవత్సరానికి సంబంధించి పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ సభ్యత్వ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ ఆద్వర్యంలో …