నిజామాబాద్

కురుమల హక్కుల సాధనకై పోరాడాలి

మోత్కూరు అక్టోబర్ 17 జనంసాక్షి : కురుమల ఐక్యత, సమస్యలు, హక్కుల సాధనకై పోరాడాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండె శ్రీకాంత్ కురుమ …

హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

ఏఐఎస్ఎఫ్ నాయకుల హాస్టల్ సందర్శిన చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 : పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతిగృహాలకు మెస్ చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ …

హనుమాన్ దీక్ష మాలధారణ గోడపత్ర ఆవిష్కరణ

   కొండమల్లేపల్లి అక్టోబర్ 17 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ సీతారామచంద్రమౌళీశ్వర దేవాలయంలో సోమవారం నాడు శ్రీ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హనుమాన్ దీక్ష …

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

– ఆనందాలు పంచుకున్న ఆనాటి విద్యార్థులు –  ఆటపాటలతో వేడుకలు వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)   ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ 33 …

భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తున్న శివమ్మ కుటుంబ సభ్యులు

రాయి కోడ్ అక్టోబర్ 17 జనం సాక్షి రాయి కోడ్ మండలం భూ బాధితురాలు శివమ్మకు న్యాయం అండగా జిల్లా యంత్రాంగం అక్రమ పట్టా మార్పిడిని రద్దు …

బాలిక పైచదువులకు 10 వేల ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17, (జనం సాక్షి ) : బాలిక  పైచదువులకు వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి10 వేల ఆర్థిక సహాయం చేశారు.మండలంలో ని …

విద్యార్థులకు టై బెల్టులు అందజేత

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 17  రాజంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల …

ఆటో బోల్తా ఒకరి మృతి

శివ్వంపేట అక్టోబర్ 17 జనంసాక్షి : మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన గంట సత్తయ్య తన కాలుకు అయిన గాయనికి చికిత్స కోసం చిన్నగొట్టిముక్ల గ్రామం …

ఎసై మచ్చెందర్ రెడ్డిని సన్మానించిన తెరాస నేతలు.

కోటగిరి అక్టోబర్ 17 జనం సాక్షి:-కోటగిరి మండలానికి నూతనంగా నియమితులైన ఎసై మచ్చెందర్ రెడ్డి నీ మండల తెరాస నాయకులు ఘనంగా పూల బుక్కే,శాలువాతో సన్మానించారు. ఈ …

ముల్కనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ కార్యకర్తలకు చీరల పంపిణీ

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్    ప్రభుత్వ ఆసుపత్రిలో డా,,శ్రీ నివాస్ ఎంపిపి జక్కుల అనిత  సర్పంచ్ మాడుగుల కొమురయ్య …

తాజావార్తలు