నిజామాబాద్

బోరింగ్ మెకానిక్ సుధాకర్ ఇక లేరు

టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): మండల ప్రజలందరికీ సుపరిచితుడు అందరితో స్నేహభావాలతో కుటుంబ సభ్యులు లాగా వరసలు పెడుతూ అందరినీ నవ్విస్తూ పలకరిస్తూ ఎక్కడ బోరింగ్ …

గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

టి పి టి ఎఫ్ డిమాండ్ టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపలు సమస్యలను పరిష్కరించాలని టి పి …

మునుగోడు లో ఇల్లందు బీఎస్పీ నాయకుల ప్రచారం

టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి ): మునుగోడు నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం, పంతంగి సెక్టర్లో …

*మున్సిపల్ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన సదస్సు

మెట్పల్లి టౌన్ అక్టోబర్ 17 జనంసాక్షి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అన్ని వార్డులో తిరిగి చెత్త సేకరణ ఆటో …

కాంగ్రెస్ పార్టీకి ధారాసింగ్ రాజీనామా

పెద్దేముల్ అక్టోబర్ 17 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జడ్పిటిసి ధారాసింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. …

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించలేదు : ఎస్సై విటల్ రెడ్డి

 మహిళలను నిర్బంధించిన రాపూర్ గ్రామస్థులను సున్నితంగా  హెచ్చరిక మహిళలను నిర్బంధించిన వారిపై కేసు నమోదు  పరిగి రూరల్, అక్టోబర్ 17 ( జనం సాక్షి ) క్షుద్ర …

మంత్రికి, ఎమ్మెల్యే కి పుష్పగుచ్చాన్ని అందించిన మండల సమైక్య అధ్యక్షురాలు హైమ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ముక్కెర ఈశ్వర్

జనం సాక్షి, చెన్నరావు పేట పాత మగ్దుంపురం గ్రామంలో నూతన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. బీసీ కులాల పేదల మహిళల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న …

*ఈనెల 19న జరిగే సిఐటియు మండల మహాసభను జయప్రదం చేయండి*

*సిఐటియు మండల కన్వీనర్ నీల రామ్మూర్తి* నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ఈనెల 19న జరిగే నేరేడుచర్ల లో  సిఐటియు మండల మహాసభలను జయప్రదం చేయాలని సోమవారం సిఐటియు మండల కన్వీనర్ …

రైతుల సంక్షేమమే బిజెపి లక్ష్యం..

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి తిమ్మాపూర్, అక్టోబర్ 17 (జనం సాక్షి): దేశానికి అన్నం పెట్టె రైతుల యొక్క సంక్షేమమే లక్ష్యం గా కేంద్రం …

*కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మక్కెన కార్తీక్

చిట్యాల17( జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన మక్కెన కార్తీక్ ను నియమించినట్లు …

తాజావార్తలు