మహబూబ్ నగర్

నీటి పొదుపును అలవర్చు కోవాలి: ఎమ్మెల్యే

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించ వచ్చని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. చెరువులు, కుంటల కింద …

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌9 : మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్దన్‌ రెడ్డి …

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం 

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని టిఆర్‌ఎస్‌ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. వెనకబడ్డ …

అభివృద్ధి కెసిఆర్‌కు మాత్రమే సాధ్యం

కళ్లకు కట్టేలా యాదాద్రికి మహర్దశ : ఎమ్మెల్యే సునీత యాదాద్రి,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  యాదాద్రి అభివృద్ధికి సంబంధించి మరింత స్పష్టత వచ్చిందని, ఈ ప్రాంతం భవిష్యత్‌లో ప్రముఖ …

డెంగీ వ్యాధిపై భయాందోళన చెందవద్దు

– మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ – మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిని తనిఖీచేసిన మంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :   డెంగీ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌ …

మహిళ దారుణ హత్య

పెట్రోల్‌ పోసి తగులబెట్టిన దుండగులు వికారాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : పరిగి మండలం రంగంపల్లి గేటు సవిూపంలో దారుణం జరిగింది. పరిగి – కొడంగల్‌ ప్రధాన రహదారి …

మృతుల కుటుంబాలకు సహాయం అందజేత

జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఈ ఏడాది మే నెలలో ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. …

అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల 

 సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు  పట్టించుకోని జిల్లా అధికారులు మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ …

టిఆర్‌ఎస్‌లో ఉలిక్కిపాటు

కెటిఆర్‌కు నడ్డా తెలియకపోవడం రాజకీయ అవివేకం మండిపడ్డ ఆచారి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగసభ విజయవంతం కావడం, బీజేపీలోకి పలువురు నేతల చేరికలను …

సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు.  సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని …