మహబూబ్ నగర్

టోకెన్‌ కోసం కాలయాపన

మండిపడుతున్న తాత్కాలిక సిబ్బంది వనపర్తి,నవంబరు18 (జనం సాక్షి) :  ఆర్టీసీ సమ్మెతో వనపర్తి డిపోలో టోకెన్‌ పేరుతో తాత్కాలిక డ్రైవర్లకు కండక్టర్లకు తీరని కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. …

 మహబూబాబాద్‌ జిల్లా బంద్‌ ప్రశాంతం

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మహబూబాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : డ్రైవర్‌ నరేశ్‌  మృతికి నిరసనగా.. మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు …

వ్యాధుల సంక్రమణపై సర్వే

ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మహబూబ్‌నగర్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు సంబంధించి 30 ఏళ్లకు పైబడిన వారితో ఇంటింటికి వెళ్లి ఏఎన్‌ఎంలు, ఆశ …

గద్వాల ఆసుపత్రిలో మందుల కొరత

ప్రైవేట్‌ ఆసుపత్రిలా తయారైందంటున్న రోగులు జోగులాంబగద్వాల,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాసుపత్రిలో అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మందుల …

అర్హులైన వారందిరికి అక్రిడేషన్లు: యాదాద్రి భువనగిరి కలెక్టర్‌

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ అందిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జర్నలిస్టులు తమకు కార్డులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని …

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపోల ముందు నిరసన ధ్వనులు ప్రైవేట్‌ వాహనాల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఐదోరోజు రోజు కొనసాగింది. …

భూములిచ్చిన వారికి హావిూలు విస్మరించారు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని అన్నారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు పలు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులను లాభదాయకమైన …

మిషన్‌ భగీరథతో సకాలంలో నీరు

కోటి రూపాయల విద్యుత్తు బిల్లు ఆదా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌4(జనంసాక్షి):   మిషన్‌ భగీరథ పథకం అమలుతో పాలమూరు పురపాలక సంఘానికి నెలకు కోటి మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతాయి. …

రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆశ్రమం కూల్చివేత

యాదాద్రి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న  హరే రామ  హరే కృష్ణ  ఆశ్రమాన్ని యాదాద్రిలో అధికారులు  కూల్చివేశారు.  రాత్రికిరాత్రే  ఆశ్రమాన్ని …

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగాలి: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   యూత్‌ పార్లమెంట్‌ పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడంతో పాటుగా విద్యప్రమాణాలు మెరుగుపడుతాయని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. …