మహబూబ్ నగర్

జూరాలతో తీరనున్న నీటి సమస్యలు

పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద …

యురేనియం తవ్వకాల ఆలోచన విరమించాలి

నల్లమల అడవులను రక్షించాలి పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్‌ మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) : నల్లమల అడవుల్లో యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పాలమూరు …

మినీ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ కదలిక

భూములకు ధరలు వస్తాయన్న ఆశలో రైతులు మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) :  జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఆశలకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయి. భూమలు …

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని …

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై22(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు.  జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు …

సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలి: బిజెపి 

మహబూబ్‌నగర్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  అవినీతి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాన మంత్రి మోడీ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి అన్నారు. దేశ …

పాలమూరులో గెలుస్తున్నాం: ఆచారి

మహబూబ్‌నగర్‌,మే22(జ‌నంసాక్షి): పాలమూరు ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో తమకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచారి అభిప్రాయపడ్డారు. ఇక్కడి నుంచి డికె అరుణ …

కొనసాగుతున్న  భూ నిర్వాసితుల ఆందోళన

14వరోజుకు చేరుకున్న నిరసనలు మహబూబ్‌నగర్‌,మే20(జ‌నంసాక్షి): తమకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పక్షం రోజులుగా ఆందోలన …

రైతులకు అందుబాటులో శుద్దిచేసిన విత్తనాలు 

ప్రైవేట్‌ వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టే యోచన మహబూబ్‌నగర్‌,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కువగా వరి విత్తనాలనే రైతుల నుంచి పండిస్తున్నారు. తరవాత కందులను ఇస్తున్నారు. మిగతావి తక్కువ విస్తీర్ణంలో …

కళ్లముందే అభివృద్ధి ఉంది

– పనితీరును చూసి టీఆర్‌ఎస్‌ను ఆదరించండి – ప్రాదేశికంలో పల్లెపల్లె టీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి – ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌, మే4(జ‌నంసాక్షి) : …