మహబూబ్ నగర్

పోలీస్‌ సిబ్బందిని సస్పెన్షన్‌ చేసిన ఐజి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్‌ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్‌ చేశారు. ఓ కేసులో నిందితుడు …

వడదెబ్బకు వృద్ధురాలు మృతి

చిన్నచింతకుంట : మండలంలోని మగ్దూర్‌ గ్రామంలో వజ్రమ్మ (60) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. రెండు రోజులుగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైన అమె …

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

పానగల్‌, జనంసాక్షి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకుంట గ్రామంలో చోటు  చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి  చెందిన నర్శింహ …

ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు …

స్పర్శ లింగ దర్శంచుకున్న

సినీ నటుడు నాగేంద్రబాబు అలంపూర్‌: అలంపూర్‌ దక్షిణకాళి బాల బ్రహ్మేశ్వర, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాలను టీవీ నటులతో కలిసి ప్రముఖ సినీ నటుడు నాగేంద్రబాబు …

విద్యుదాఘాతానికి గురైన మహిళ మృతి

వంగూరు: మండలంలోని చారకొండ గ్రామంలో ఏలే పద్మ (40) అనే మహిళ శనివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. పంపు మోటారుకు ప్లగ్‌ పెడుతుండగా విద్యుత్తు …

ఈదురు గాలుల బీభత్సవం

చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, …

సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ అధికారులను నిర్భందించిన రైతులు

చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్‌నాపూర్‌లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం …

మహబూబ్‌నగర్‌లో నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని బాలానగర్‌లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు.డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని …

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తుగ్లక్‌ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. పాలమూర్‌ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్‌ …