మహబూబ్ నగర్
యూరియా కోసం రైతుల ఆందోళన
మహబూబ్నగర్ : తిమ్మాజిపేటలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలపై అధికారులు స్పందించక పోవడంతో సింగిల్విండో కార్యాలయంలో రైతులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
పాము కాటుతో తల్లీ కూతురు మృతి
మహబూబ్నగర్ : జిల్లాలోని మాదునూరు మండలం గుడబల్లులో పాము కాటుతో తల్లీ కూతురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుత్షాక్తో రైతు మృతి
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం రేవల్లివాడలో పొలంలో పని చేస్తున్న ఓ రైతు దురదృష్టవశాత్తు విద్యుత్షాక్తో మృతిచెందాడు.దీంతో మృతుడి కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు