మహబూబ్ నగర్

షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 23 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తనఖీ విషయం తెలసుకుని …

పాలమూరు జిల్లాలో భూతగాదాలతో ఘర్షణ :పరిస్ధితి ఉద్రిక్తం

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ మండలం జిల్లేడుపాడులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. భూతగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను …

చికిత్స పొందుతూ బాలింత మృతి

కోస్గి : మహబూబ్‌నగర్‌జిల్లా కోస్గి మండలం లోని బోగారం గ్రామానికి చెందిన ముణెమ్మ కోస్గిలోని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల …

కల్వర్టును ఢీకోన్న కారు : నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ :జిల్లాలోని కోడూరు సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ధానిక ఆసుపత్రికి …

జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా హైదరాబాద్‌ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు సమీపంలో ఉన్న ఎస్‌వీఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం …

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మహబూబ్‌నగర్‌ : ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ, దక్షిణ కాశీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ …

ఆటో కారు ఢీ : ఆరుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు గ్రామ శివారులో జాతీయరహదారిపై కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను …

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షాలు

మహబూబ్‌నగర్‌ : జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. చంద్రసాగర్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుంది,. దీంతో శ్రీశైలం -హైదరాబాద్‌ మద్య రాకపోకలకు …

జైలు నుంచి ఖైదీ పరారు. పట్టుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్‌నగర్‌లో ఓ ఖైదీ పరారాయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అనె వ్యక్తి …

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

జడ్చర్ల : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గోపాలపూర్‌ గ్రామంలో చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గ్రామానికి చెందిన రాములమ్మ(60), ఆమె కూతుళ్లు యాదమ్మ …