మహబూబ్ నగర్

పాతకక్షలతో మహిళపై ప్రత్యర్థుల దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): దేవరకద్ర మండలం గూరకొండలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షలతో ప్రత్యర్థులు మహిళపై కత్తులతో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి …

హోంగార్డ్‌ ఫిజికల్‌ టెస్ట్‌ జూన్‌ 27కు వాయిదా

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలో ఇవాళ నిర్వహించాల్సిన హోంగార్డు ఫిజికల్‌ టెష్ట్‌ ఈ నెల 27 కు వాయిదా పడింది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు అధికార్లు …

పాలమూరు డీఈఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. …

బీజేపీ నాయకుడు ఖాజన్నగౌడ్‌ హత్య

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): జిల్లాలోని కొందుర్గుకు చెందిన బీజేపీ గీత కార్మిక సంఘం నాయకుడు ఖాజన్న గౌడ్‌(38) దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు …

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న గూడ్సు రైల్లో సాంకేతిక సమస్య తలెత్డంతో జడ్చర్ల-దివిటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య దానిని నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు …

రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కోస్గి మండలం బోగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో -ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ …

లారీ బోల్తా నిలిచిన రాకపోకలు

మహబూబ్‌నగనర్‌,(జనంసాక్షి): దేవరకద్ర వద్ద పెద్ద వంతెనపై లారీ బోల్తాపడింది. దీంతో హైదరాబాద్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర …

ప్రత్యేక రాష్ట్రంతోనే పాలమూరు సస్యశ్యామలం: కేసీఆర్‌

దేవరకద్ర: ఆపారమైన నీటి వనరులున్న పాలమూరు జిల్లా ఎడారిగా మారడానికి కారకులు వలసాంధ్ర పాలకులేనని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జిల్లాలోని దేవరకద్రలో జరిగిర పార్టీ కార్యకర్తల …

మహబూబ్‌ నగర్‌ జిల్లా లో దారుణం

భార్యాబిడ్డల సజీవ దహనం మహబూబ్‌ నగర్‌ జిల్లా: మహబూబ్‌ నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మపిగుండ్లపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య, నాలుగేళ్ల కుమార్తెలను భర్తే …

లారీలో పేలుడు

మహబూబ్‌ నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లాలో  లారీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.