మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …

రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు

కేశంపేట గ్రామీణం : ఇప్పలపల్లి గ్రామ సమీపంలో స్పాంజి ఇనుప కర్మాగారం వద్ద అర్టీసీ బస్సు కమాన్‌ పట్టాలు విరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. 80 మంది …

ప్రభుత్వ విధానాలతో రైతులు చితికిపోతున్నారు : చంద్రబాబు నాయుడు

రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో …

ప్రభుత్వ విధానాలతో రైతులు చితికిపోతున్నారు : చంద్రబాబు నాయుడు

రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో …

రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైక్లిస్ట్‌కు గాయాలు

వనపర్తి : మండలంలోని అచ్యుతాపురం గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాక్టర్‌ మోటార్‌ సైకిల్‌ ఢీకోన్న ఘటనలో పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. …

స్కానింగ్‌ మిషన్లను జప్తు చేసిన జిల్లా వైద్యాధికారి

కోల్లాపూర్‌లోని బ్రహ్మరెడ్డి ప్రైవేటు అసుపత్రిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్‌ మిషన్లను జిల్లా వైద్య అరోగ్య అదికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం సీజ్‌ చేశారు. గర్బస్త …

వివాహిత దారుణ హత్య

అమ్రాబాద్‌: మండలంలోని పదర గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి లింగమ్మతో అదే గ్రామానికి చెందిన పెద్ద …

రైతు సదస్సులో ఏడీఏపై దాడి

మహబూబ్‌నగర్‌ :మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి …

ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ

షాద్‌నగర్‌ : పట్టణంలోని ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ …

కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం …