మహబూబ్ నగర్

బావిలో పడి తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని కొడంగల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. కొడంగల్‌కు చెందిన సావిత్రి (26) తన ఆరేళ్ల కుమారుడ్ని తీసుకుని ఉతికేందుకు బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు తల్లి, …

ట్రాక్టరు బోల్తా పడి యువకుడి మృతి

దేవరకద్ర: దేవరకద్ర మండలం బలుసుపల్లి వద్ద ట్రాక్టరు బోల్తా పడి ఒక యువకుడు మృతి చెందాడు. బలుసుపల్లికి చెందిన యల్లప్ప (20) ట్రాక్టరు మీద వెళ్తుండగా ఈ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వెల్దండ: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పై ఈ ఉదయం కొత్తబస్టాండ్‌ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరిని …

ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు తహసీల్దార్‌ వాహనానికి నిప్పు

మహబూబ్‌నగర్‌ :మక్తల్‌ మండలం సంగంమండ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై రెవెన్యూ అధికారులు దాడులు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా …

రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది సమ్మె

మహబూబ్‌నగర్‌: జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఈరోజు ఆకస్మిక సమ్మెకు దిగారు. సిబ్బంది సమ్మెతో సుమారు 120 గ్రామాలకు …

వ్యక్తి దారుణహత్య

బాలానగర్‌: మండంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో పెదిరి యాదయ్య అనే (48) వికలాంగుడిని రాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామంలోని కమ్యూనిటీ భవనం వద్ద నిద్రిస్తున్న యాదయ్యను …

120 గ్రామాలకు నిలిచిపోయిన మంచినీరు సరఫరా

మహబూబ్‌నగర్‌ : రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఆకస్మిక సమ్మెతో 120 గ్రామాలకు మంచినీటి  సరఫరా నిలిచిపోయింది. తమకు రావలసిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ …

ఏనుగు ఆకారంతో పందిపిల్ల జననం

మహబూబ్‌నగర్‌ : ఏనుగు ఆకారంతో పందిపిల్ల జన్మించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పంది పిల్ల తల, దంతాలు ఏనుగును తలపిస్తుండటంతో …

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎక్సైజ్‌ సీఐ

కల్వకుర్తి: కుల్వకుర్తి ఎక్సైజ్‌ సీఐ దంజీలాల్‌ వెల్లండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన బాల కిష్టయ్య గౌడ్‌ అనే గీత కార్మికుడి నుంచి కల్లు దుకాణ లైసెన్సు …

కేంద్రంలో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి

కొత్తకోట గ్రామీణం: కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రామచంద్రన్‌ పిళ్ల్తె అన్నారు. సీపీఎం సందేశ్‌ యాత్రలో …