మహబూబ్నగర్ : తుంగభద్ర నదిలో చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులను బలవంతంగా కొందరు వ్యక్తులు తీసుకువచ్చారని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో పదో తరగతి …
మహబూబ్నగర్: డిసెంబర్ 4,(జనంసాక్షి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ …
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాకేంద్రానికి సమీపంలో రాయచూర్ రోడ్డుపై వస్తున్న షర్మిల పాదయాత్రను పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వారు. దీంతో …
మహబూబ్నగర్ : వైఎస్సారీసీపీ నేత షర్మిలకు పాలమూరు జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దేవరకద్రలో ఆమె చేస్తున్న పాదయాత్రతో జైతెలంగాణ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణపై వెఎస్సార్సీపీ స్పష్టమై …
మహబూబ్నగర్: జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర …
అమరచింత .ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని …
మహబూబ్నగర్: పాలమూరులో తెలంగాణ వాదులపై వైఎస్సార్సీపీ గుండాలు చేసిన దాడిని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది, తెలంగాణ వాదులపై వైఎస్సార్సీపీ గుండాలు చేసిన దాడిని తెలంగాణ …