మహబూబ్ నగర్
భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబ్నగర్: హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్నగర్లో భాజపా బంద్కు పిలుపునిచ్చింది. బంద్లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నికల వాయిదా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు