మహబూబ్ నగర్

ఆటో, లారీ ఢీ.. ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : హన్వాడ మండలం నైనోనిపల్లి వద్ద ఈ తెల్లవారుజామున లారీ,ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ నుంచి దామరగిద్దకు వెళ్తున్న ఆటోను …

విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు

మహబూబ్‌నగర్‌ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్‌ రెేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.

మహబూబ్‌నగర్‌లో 144 సెక్షన్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. …

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

బిజినేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్‌ ఢీకొట్టింది. ఆ  సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

బీఎస్‌ఎఫ్‌ జవానుపై దుండగుల కాల్పులు

మహబూబ్‌నగర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవానుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పెద్దమందడి మండలం జగత్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన జవానును చికిత్స …

బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం నాగవరం తండా సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారికి సమీపంలోని ఆస్పత్రికి …

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్‌ హఫీజ్‌ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

మహబూబ్‌నగర్‌: ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ – లారీ ఢీ …

టీఎంయూ సభ్యులపై ఎన్‌ఎంయూ దండుదాడి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని వనపర్తి బస్టాండ్‌ వద్ద తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సభ్యులపై ఎన్‌ఎంయూ దండు దాడికి దిగింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనలో …

నదిలో చేపలు పట్టేందుకు బలవంతంగా విద్యార్థుల తరలింపు

మహబూబ్‌నగర్‌ : తుంగభద్ర నదిలో చేపలు పట్టేందుకు ఐదుగురు విద్యార్థులను బలవంతంగా కొందరు వ్యక్తులు తీసుకువచ్చారని ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడలో పదో తరగతి …