మహబూబ్ నగర్
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న పాఠశాల బస్సు
బిజినేపల్లి: మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
తాజావార్తలు
- చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి
- అసోంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అపూర్వ స్పందన
- యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
- బిగ్ బాస్లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
- రేపు వినాయక నిమజ్జనం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరో యువతితో భర్త వివాహేతర సంబంధం
- యూరియా సరఫరాలో గందరగోళం
- నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్
- మరిన్ని వార్తలు