మహబూబ్ నగర్

వర్షానికి వీరన్న పేటలో కూలిన ఇల్లు

పరిశీలించిన మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 20 (జనం సాక్షి)మహబూబ్ నగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోని ప్రవేట్ స్కూల్ యజమానులు -జిల్లాలో ప్రవేట్ స్కూల్ యజమనులదే పెత్తనం. -విద్యాశాఖ అధికారులు ఇక్కడ నిమిత్తమాత్రులు. -ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఆదేశాలు పాటించరు. -ప్రవేట్ స్కూల్ యజమానులు ఏది చెప్తే ఇక్కడ అదే అమలు అవుతుంది.

గద్వాల నడిగడ్డ, జులై 20 (జనం సాక్షి); వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో గురు,శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు అని ప్రకటించిన జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేటు స్కూల్ …

సమ్మె చేస్తున్న జిపి సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసిన ముస్త్యాల సర్పంచ్

 జనంసాక్షి ,రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో గ్రామ పంచాయితీ సిబ్బంది సమ్మే చేస్తున్నందున ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య గ్రామ పంచాయితీ సిబ్బందికి …

ఐజ ను రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పటు చేయాలి

మహబూబ్ నగర్ (జనం సాక్షి ) జోగులాంబ గద్వాల జిల్లాలోనే కాదు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అతిపెద్ద గ్రామపంచాయతీగా ఉండి నేడు గ్రేడ్ 2 …

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన ముస్త్యాల సర్పంచ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో ముస్త్యాల, సుందిళ్ళ గ్రామాలలో స్కూల్ విద్యార్ధులకు బుధవారం …

అతిథి అధ్యాపకుల నియామకానికి ఆహ్వానం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2023-2024 విద్యాసంవత్సరానికి డిగ్రీ …

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసిన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు…

ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లైబ్రరీ మరియు కమ్యూనిటీ హాల్ స్థలం మంజూరు కొరకు జిల్లా మున్నూరు కాపు …

18 నుండి 29 సంవత్సరాల వయసు గలవారివి ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లను నమోదు చెయ్యాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 19 (జనం సాక్షి); 18 నుండి 29 సంవత్సరాలు వయస్సు గల వారు అందరు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసి,ఎలాంటి …

డబుల్ రోడ్ల నిర్మాణం కోసం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 19 (జనం సాక్షి) హైదరాబాద్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని బుధవారం దేవరకద్ర …

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత వైద్య చికిత్స సంచార వాహనం ప్రారంభం

నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 18(జనంసాక్షి):నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వృద్దులకు ఉచిత వైద్య చికిత్స నిర్వహణకు సంచార …