మహబూబ్ నగర్

ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో ముగిసిన గ‌ద్ద‌ర్ అంత్యక్రియలు

హైద‌రాబాద్ :  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు బౌద్ధ సంప్రదాయం ప్ర‌కారం నిర్వ‌హించారు. గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నిన‌దించారు. అల్వాల్‌లోని మ‌హోబోధి విద్యాల‌యంలో …

విద్యుత్ షాక్ తో రైతు ఈశ్వరయ్య మృతి.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు శుక్రవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. …

సీఎం సహాయ నీది చెక్కు అందజేసినా ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్ జూలై 27(జనంసాక్షి ): అలంపూర్ నియోజకవర్గం లోని ఉండవల్లి మండలం ఇటిక్యాల పాడు గ్రామానికి చెందిన ఎద్దుల మోహన్ రెడ్డి కి సీఎం సహాయ నీది …

ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జూలై 24 (జనం సాక్షి); ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.సోమవారమ ఐ …

ఎస్పీ నీ కలిసిన 10వ బెటాలియన్ కమాండెంట్

గద్వాల నడిగడ్డ, జులై 24 (జనం సాక్షి); బదిలీ పై వచ్చిన 10వ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి సాంబయ్య సోమవారము జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా …

ఎస్ఐ నుండి సిఐ లు గా పదోన్నతి పొందిన సి ఐ లను అభినందించిన జిల్లా ఎస్పీ కె నరసింహ

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) మహబూబ్ నగర్ జిల్లా లోని నలుగురు ఎస్ఐ లకు సిఐ లుగా పదోన్నతి పొందారు . ఈ సందర్భంగా సోమవారం జిల్లా …

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయి మహిళా సేవాదళ్ సభ్యులకు గొడుగులు పంపిణీ

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు మరియు మహబూబ్ నగర్ రెండు క్లబ్ లు సంయుక్తంగా సాయి మహిళా సేవదళ్ సభ్యులకు శనివారం …

నీటి ఉధృతి పరిశీలించిన: మంత్రి కొప్పుల ఈశ్వర్..

ధర్మపురి ( జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం మంగళి గడ్డ ప్రాంతం గోదావరి నది లో పెరుగుతున్న నీటి ఉధృతి పరిశీలించి, గోదావరి నది …

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎంత వివిప్యాట్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి); ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శుక్రవారం …

వడ్డేపల్లి మండల కిషన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ గుండెపోటుతో మృతి

గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వడ్డేపల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు …