రంగారెడ్డి

అజిలాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం .అజీలపుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎంపీపీ. కృపేష్, తెరాస మండల అధ్యక్షులు  చిలుకల బుగ్గ రాములు …

యరగండ్ల పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంచాల మండల తెరాస నాయకులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):;- మునగోడు నియోజకవర్గ పరిధిలోని యరగండ్ల పల్లి గ్రామంలో ఐదు వార్డుల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదేశాల మేరకు  ఇంటింటికి తిరిగి ప్రచారం  చేసిన …

ధరణి పరిష్కారం చూపాలంటు బాదీతుల వృద్ధ దంపతుల ఆవేదన

రామారెడ్డి   అక్టోబర్  12   ( జనంసాక్షీ )  : ధరణి పరిష్కారం చూపాలంటు వృద్ద దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి మోసాల విషయం తెలుసుకొని కాంగ్రెస్ …

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) :  తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగిన అండర్ …

ఎస్బిఐ భీమాను అందరూ సద్విగనం చేసుకోవాలి… బ్యాంక్ మేనేజర్ సునీత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- ఎస్బిఐ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి ఎస్బిఐ మేనేజర్ సునీత మంగళవారం తెలిపారు. మండల పరిధిలోని …

ఎస్బిఐ భీమాను అందరూ సద్విగనం చేసుకోవాలి… బ్యాంక్ మేనేజర్ సునీత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- ఎస్బిఐ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి ఎస్బిఐ మేనేజర్ సునీత మంగళవారం తెలిపారు. మండల పరిధిలోని …

వీఆర్ఏల ముందస్తు అరెస్ట్

రామారెడ్డి  అక్టోబర్. 11   ( జనంసాక్షీ )   : వీఆర్ఏలను  ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేశారని  రామారెడ్డి మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ …

ప్రభుత్వ భూమిని మాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు

జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వివేకానంద యూత్ సభ్యులు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయం చేశారని వారి చెర నుండి ప్రభుత్వ …

ఏఐఎసెస్డీ జిల్లా మహాసభను విజయవంతం చేయండి – సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ రాజ్

హత్నూర (జనం సాక్షి) సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామంలో గల అంబేద్కర్ భవనంలో ఈ నెల 16న నిర్వహించే ఏఐఎసెస్డీ జిల్లా మహాసభను విజయవంతం …

ప్రభుత్వ భూమిని మాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు

జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వివేకానంద యూత్  సభ్యులు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాయం చేశారని వారి చెర నుండి ప్రభుత్వ …