Main

మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, …

పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు

ప్రభుత్వ దవాఖానాల్లో 80 నుంచి 90 శాతం సాధారణ ప్రసవాలు ప్రైవేటు హాస్పిటల్లో 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సాధారణ …

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం..

– కాంగ్రెస్ బలోపేతం ఆయన లక్ష్యం. – మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి. ఊరుకొండ, డిసెంబర్ 12 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై …

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డిఎన్అర్ – కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య.

ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ …

గుండెపోటుతో గొల్లపల్లి అంజయ్య మృతి

చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి అంజయ్య (50) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంజయ్యకు ఆదివారం గుండె …

వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం

తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని …

భగవద్గీత అలవాటైతే..

జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు.. – వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి …

వీధి కుక్కల స్వైరవిహారం

గర్జిస్తున్న గ్రామ సింహాలు – భయాందోళనలో స్థానికులు – పట్టించుకోని అధికారులు, పాలకులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : చేర్యాల ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా …

యాదవ సంఘం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

యాదవ సంఘం నాయకులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోన్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : ఇటీవల ఆకునూరు గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణానికి జనగామ …

బీజేపీ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం ప్రారంభం

నూతన ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బిజెపి చేర్యాల మండల, చేర్యాల …