Main

కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని …

ఉపాధి కూలీకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

మాస్కు కట్టుకుని పనిచేయాని సూచన వరంగల్‌ రూరల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉపాధి కూలీకు కనీసం రూ.200 కు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి …

అన్ని పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

– ఐదేళ్లలో తెలంగాణకు 12వేల పరిశ్రమలొచ్చాయి – యువతకు ఉద్యోగాలకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం – వరంగల్‌ జౌళిపార్కులో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తాం – హైదరాబాద్‌ నుంచి …

మేడారానికి కొత్త వెలుగు

ప్లాస్టిక్‌ వాడకుండా కఠిన చర్యలు కలెక్టర్‌ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం ములుగు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. …

ఎస్సీ, ఎస్టీలపై వివక్షచూపొద్దు

– వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి – ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంగా కమిషన్‌ పనిచేస్తుంది – ప్రభుత్వ పథకాలు వారికందేలా అధికారులు కృషిచేయాలి – …

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే వరంగల్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి …

కాళేశ్వరంతో తీరుతున్న కష్టాలు

పండగలా సాగుతున్న వ్యవసాయం మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు వరంగల్‌,నవంబరు 26(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి …

మక్క రైతులకు భరోసా ఏదీ?

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు …

సంపూర్ణ స్వచ్ఛత దిశగా జనగామ

వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జనగామ,నవంబర్‌21 (జనం సాక్షి)  : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి …

వరంగల్‌ నిట్‌లో గంజాయి కలకలం

వరంగల్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : వరంగల్‌ నిట్‌లో గంజాయి వాసన గుప్పుమంటోందన్న వార్తలు కలకలం రేపాయి. విద్యార్థులు ఇందుకు అలవాటు పడ్డారన్న వార్తుల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారయి.. …