Main

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని …

లెఫ్ట్‌ నేత నల్లాని స్వామికి సీతక్క నివాళి

ములుగు,జులై24(జ‌నంసాక్షి): ములుగు  మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు  నల్లాని స్వామిరావు  చనిపోగా  ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి …

ఉద్యమంలా మొక్కలు నాటే  కార్యక్రమం

ఎక్కడిక్కడ కొనసాగుతున్న పనులు జనగామ,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అధికారికంగా ప్రారంభం కాకపోయినా జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎక్కడిక్కడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు …

టిఆర్‌ఎస్‌ సభ్యత్వానికి అనూహ్య స్పందన

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని  ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  …

తెలంగాణ ఉత్సవాలకు నగరాలు ముస్తాబు

ప్లాస్టిక్‌ నిషేధం దిశగా ఏర్పాట్లు వరంగల్‌,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రధాన కూడళ్లలో ¬ర్డింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌ సహా …

పదహారుకు దగ్గరగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: ఎర్రబెల్లి

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తమకు దగ్గరాగా ఉన్నాయని, అయినా తాము అనుకున్న 16సీట్లు గెలవబోతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. …

నకిలీ విత్తనాలపై సమాచారమివ్వండి

వరంగల్‌,మే20(జ‌నంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతులకు వివరించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ …

27న కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు

సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి వరంగల్‌,మే18(జ‌నంసాక్షి): కౌంటింగ్‌ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ …

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. …

దేవాదాయ భూములపై స్పష్టత కరువు

రికార్డులు లేకుండానే సర్వేలు వరంగల్‌,మే4(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవుడి భూముల అన్యాక్రాంతంపై ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కదిలింది. వివరాలు సేకరించి వాటిని స్వాధీనం …