వరంగల్

ద్వితీయ చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు

– బల్దియా కమీషనర్ ప్రావీణ్య -ఐ. సి.ఎల్.ఈ. ఐ. ప్రతినిధుల తో సమావేశం వరంగల్ ఈస్ట్, జూలై 20(జనం సాక్షి):  చెత్త సేకరణ కేంద్రాల ఏర్పాటు కు …

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ధర్నా

జనగామ (జనం సాక్షి)జూలై20:కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా …

*మద్దూరు మండల జేఏసీ కన్వీనర్ గా చిలక రమేష్*.

మద్దూరు (జనంసాక్షి) జూలై 20:  చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై,  సాగుతున్న ఉద్యమ విస్తరణలో భాగంగా మద్దూరు మండల కన్వీనర్ గా చిలక రమేష్ ను నియమిస్తున్నట్లు, …

– వరద ప్రభావిత ప్రాంతాలలో శానిటేషన్ చర్యలు ముమ్మరం చేశామన్న జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకయ్య.

కన్నాయిగూడెం, జూలై  (జనంసాక్షి):- గత కొద్ది రోజులుగా విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి కన్నాయిగూడెం మండలము ను అతలాకుతలం చేసింది. ఈ మేరకు …

03పి,మొక్కలునాటుతున్న కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలి … జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ , జూలై   , ( జనం …

కేజీబీవీ ఎస్ఎస్ సి విద్యార్థులకు సన్మానం

పెద్దవంగర జులై   (జనం సాక్షి )విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెట్టు నగేష్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ …

టిఆర్ఎస్ ను ఓడించేది బిజెపి నే

  కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు   ముందు చూపు లేకపోవడంతో వరదల వల్ల అపార నష్టం భూపాలపల్లి టౌన్ జూలై    (జనంసాక్షి) …

పంటలకు పుట్టిల్లు వరంగల్…

ఎగుమతులు పెంపొందించే వైపు అడుగులు… తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్య సలహాదారులు … బిపి ఆచార్య… రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న బిపి …

లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులు పంపిణీ

కురివి జూలై (జనంసాక్షి న్యూస్) ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సరస్వతి అన్నారు.మంగళవారం కురివి మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు చెక్కులను …

జులై 20న రాష్ట్రవ్యాప్త పాఠశాలలు కళాశాలల బంద్.

వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు. ——————————————————— హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి జులై19:- కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 20న …