వరంగల్

మిషన్ భగీరథ కోసం సీసీ రోడ్డు ధ్వంసం

– రంగసాయి పేట వాసులు ఆవేదన వరంగల్ ఈస్ట్, జూలై 21(జనం సాక్షి): వరంగల్ నగరంలోని రంగ సాయి పేట యాదవాడ లో సుమారు 6 నెలల …

హలో బీసీ చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ

జనగామ (జనం సాక్షి)జూలై21: స్థానిక జనగామ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రము ఆవిష్కరణ చేయడం జరిగింది వచ్చే నెల ఆగస్టు …

హైద్రాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం- లోక్కుంట్ల ప్రవీణ్

  జనగామ (జనం సాక్షి)జూలై20:ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ …

గ్రామాన్ని సందర్శించిన కార్యదర్శులు

డోర్నకల్ జూలై   జనం సాక్షి డోర్నకల్ మండలం బొడ్రాయి తండ గ్రామపంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను డోర్నకల్ ఎంపీడీవో అపర్ణ, ఎంపీఓ మీర్జా మున్వర్ బేగ్  …

ఉరుసులో వైభవంగా మైసమ్మ బోనాలు

వరంగల్ ఈస్ట్, జూలై(జనం సాక్షి) వరంగల్ మహా నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు లో బుధవారం అం స్థానిక గుండు మైసమ్మ దేవాలయం వద్ద భక్తులు …

సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ చేసిన సీఐ వినయ్ కుమార్

లింగాల ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ): లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో నూతనంగాఏర్పాటుచేసిన సరస్వతి దేవి విగ్రవిష్కరణ ఈ …

సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ చేసిన సీఐ వినయ్ కుమార్

లింగాల ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ): లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో నూతనంగాఏర్పాటుచేసిన సరస్వతి దేవి విగ్రవిష్కరణ ఈ …

-తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

కన్నాయిగూడెం,జూలై 20(జనంసాక్షి):- నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విలువలను ప్రతిష్టను కించపరుస్తున్న “యూ” న్యూస్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్, మోగుల్ల భద్రయ్యల పై చర్యలు తీసుకోవాలని సబ్ …

ప్రజా సంఘాలచే వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 ములుగు జిల్లా బ్యూరో జూలై 20(జనంసాక్షి):- తెలంగాణ లోని బహుజన ప్రజల సమస్యలపై, బహుజన భవిషత్ గురించి ఈ నెల 24 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ …

సభ్యత్వ నమోదు

మిర్యాలగూడ. జనం సాక్షి భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ  రెండు మూడు వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ …