వరంగల్

కామ్రేడ్ దారావత్ జామ్లాకు జోహార్లు

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి22 (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం మద్దివంచ గ్రామపంచాయతీ కొత్తతండా కు చెందిన సీనియర్ కామ్రేడ్ దారవత్ జామ్లా సోమవారం సాయంత్రం మృతి చెందారు. …

ఎంసెట్‌ కోసం అధికారుల కసరత్తు

వరంగల్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):జూన్‌లో ఇంజనీరింగ్‌,అగ్రికల్చర్‌,మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది..గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ కారణంగా ఎంసెట్‌ పక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో …

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను విజయవంతంగా జ‌రిగిందని దేవాదాయ శాఖమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,

స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను స‌త్క‌రించిన మంత్రులు మేడారం, ఫిబ్ర‌వ‌రి 19 : …

మహావైభవంగా జనజాతర

మేడారంలో వెల్లివిరిసన సాంస్కృతిక చైతన్యం ప్రజలు తండోపతండాలుగా రాక మొక్కులు తీర్చుకుని వేడుకుని తిరుగగుపయనం ములుగు, ఫిబ్రవరి 18 ( జనం సాక్షి): రెండేళ్లకోమారు జరగే సమ్మక్క, సారలమ్మ …

సమ్మక్క, సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించింన‌ మంత్రి గంగుల కమలాకర్

ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా …

మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన కలెక్టర్…

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి) రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి చెందడంతో  జిల్లా కలెక్టర్ శశాంక, …

రైతుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్‌

ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే : కడియం వరంగల్‌,పిబ్రవరి17 (జనంసాక్షి):  దేశచరిత్రలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రైతుబందు, రైతుబీమా అని …

మేడారం జాతరకు ప్రతి శాఖ కట్టుదిట్టమైన భద్రత పనులు ఏర్పాటు…

.       జనం సాక్షి (మేడారం)ఫిబ్రవరి16(జనం సాక్షి):-ఆహార భద్రత శాఖ జాతరలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ టెస్టింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసి …

మేడారం అంతటా(త్రినేత్రం) సీసీ కెమెరాల నిఘా

మాస్టర్ కంట్రోల్ రూమ్ ​ద్వారా పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య….. విహెచ్ఎఫ్ సెట్స్, సీసీ టీవీ నెట్వర్క్, వైఫై ఇంచార్జీ ములుగు జిల్లా ఈడిఏం …

రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ జీ.వి.రత్తయ్య..

-విద్యుత్ కాంతులతో సర్వాంగసుందరంగా ముస్తాబైన రామప్ప దేవాలయం. ములుగు,ఫిబ్రవరి15(జనంసాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం లోని రామప్ప ను సందర్శించిన సుప్రీం కోర్టు రిజిష్టర్ …