వరంగల్

మామునూరులో వెటర్నరీ కాలేజీ

ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం …

పల్లెనిద్రతో మాజీ స్పీకర్‌

ర్యాలీలతో మంత్రి చందూలాల్‌ ప్రచారంలో జోరు పెంచిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలకు దిగుతున్నా టిక్కెట్లు దక్కిన …

అంటువ్యాధులు సోకకుండా చర్యలు 

వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా నగరంలో నీటి నిల్వ ఉన్నచోట తక్షణం బ్లీచింగ్‌ చల్లాలన్నారు. వైద్యాధికారులు పరిస్థితిని సవిూక్షించి …

ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక

టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్‌ జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల …

టిఆర్‌ఎస్‌ గెలుపుతో సత్తా చాటుతాం: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గత …

తెలంగాణ విమోచన జరపలేక ఎదురుదాడా?

అధికార పార్టీపై కాంగ్రెస్‌, టిడిపి నేతల విమర్శ పలుచోట్ల జెండా ఆవిష్కరించిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచనను జరపలేక ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్‌కు వచ్చే …

అభివృద్ది కెసిఆర్‌తో మాత్రమే సాధ్యం

అది కొనసాగాలంటే ఆయన మళ్లీ సిఎం కావాలి: మాజీ స్పీకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు, తెలంగాణను సాధించిన నేతగా సిఎం కెసిఆర్‌ …

ప్రణయ్‌ హత్యపై..  హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

– ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్‌ అనుమతివ్వాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై …

మాదిగలకు 2వేల పెన్షన్‌ ఇవ్వాలి

వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డప్పు వాయించే వారికి, చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందించాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. …

పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం …