వరంగల్

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా …

కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై స్పందించాలి

టిడిపి తెలంగాణ నేతలు విమర్శలు మాని నిజాలు చెప్పాలి: వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపీ, తెలంగాణల్లో పొత్తు పెట్టుకోవడం …

పంద్రాగస్ట్‌ రోజే విషాదం

బహుమతి తీసుకుంటూ కుప్పకూలిన విద్యార్థిని బాలిక మృతితో పాఠశాలలో విషాదం వనపర్తి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్‌ మండలం సోలిపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విషాద సంఘటన …

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పురోగతి

అనేక పథకాలతో ముందున్న రాష్ట్రం అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి వరంగల్‌ స్వాతంత్య్ర వేడుకల్లో కడియం వరంగల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): భారతస్వాతంత్యద్రినోత్సవం మనందరికి గొప్ప పండగరోజని, పరాయిపాలన …

కోదాడలో ఘనంగా వేడుకలు

సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేట్‌ సంస్థలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి …ఈ వేడుకల్లో కోదాడ …

కార్మికుల జనజాగరణ నిరసన

కనీస వేతనాల కోసం డిమాండ్‌ సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): హుజూర్నగర్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు …

యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ …

మహబూబాబాద్‌ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌ మహబూబాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా అంతటా …

అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప …

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ …