వరంగల్

దివ్యాంగులకు అండగా సర్కార్‌: కడియం

వరంగల్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు …

సుభిక్షంగా ఉండాలంటే.. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – ఇప్పుడు మొక్కలు నాటి పెంచితే భావితరాలకు మేలు చేసినవారమవుతాం – భూపాలపల్లిలో గతేడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాం – …

బీమాపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. ఖాజిపేట్‌ మండలంలోని మడికొండ గ్రామంలో రైతు బీమా పత్రాలను మేయర్‌ నన్నపనేనినరేదర్‌ …

17 నుంచి బర్రెల పంపిణీకి ఏర్పాట్లు

లబ్దిదారులను గుర్తించిన అధికారులు జనగామ,ఆగస్టు13(జ‌నం సాక్షి): ముల్కనూర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ శనివారం బర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు 17 నుంచి కార్యక్రమం …

మల్కాపూర్‌ రిజర్వాయర్‌కు ఆదిలోనే హంసపాదు

నిర్మాణానికి లింగపల్లి గ్రామస్థుల నిరాకరణ మమ్మల్ని ముంచి ఎవరికో న్యాయం చేస్తే ఎలా అని నిలదీత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెగేసి చెప్పిన గ్రామస్థులు లింగంపల్లి …

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): చివ్వెంల మండలం గుంజలూరు వద్ద జాతీయ రహదారి(65)పై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ …

నేటినుంచి శ్రావణశోభ

ప్రత్యేక పూజలుకు సిద్దం అయిన యాదాద్రి యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఆషాఢ మాసం శనివారంతో ముగిసింది. ఆదివారం నుంచి శ్రావణమాసంప్రారంభం కానుంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రత్యేక …

నిలిచిపోయిన కాళేశ్వరం పనులు

భారీవర్షాలతో పనులకు ఆటంకం జయశంకర్‌ భూపాలపల్లి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో భారీ వర్షాల కారణంగా కాలేశ్వరం పనులు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో ఇది రెండో సారి. కాటారం, మహాదేవాపూర్‌, …

పాడి రైతులను ఆదుకునేందుకే బర్రెల పథకం

ముల్కనూరులో ప్రారంభించిన మంత్రి తలసాని వరంగల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బర్రెల పంపిణీ పథకం ప్రారంభమైంది. వరంగల్‌ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో బర్రెల …

కంటివెలుగుపై ఊరూరా ప్రచారం

  కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మహబూబాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తప్పనిసిరిగా …