వరంగల్

అభివృద్దిలో మరింత ఊపు

రేపటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం తథ్యం: ఎమ్మెల్యే వరంగల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): నాలుగేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని …

రైతాంగానికి అండగా నిలిచిన ఘనత కెసిఆర్‌ది: ఇర్రి

జనగామ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): వ్యవసాయానికి పెట్టుబడి, రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఘనత తమదే అని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డిఅన్నారు. కులవృత్తులకు …

భావితరాలకు మార్గదర్శిగా నిలవండి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి హరిత పాఠశాల-హరిత తెలంగాణను ప్రారంభించిన కడియం మొక్కలు నాటి ఆదర్శంగా ఉండాలని పిలుపు వరంగల్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): మొక్కలను నాటడం ద్వారా విద్యార్థులు …

భారీ వర్షాలతో కాళేశ్వరం పనులకు అడ్డంకి

ఆగిపోయిన నిర్మాణ పనులు వరద తగ్గితేనే పనుల కొనసాగింపు బాసరవద్ద పెరిగిన గోదావరి ఉధృతి భూపాలపల్లి,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వర్షాలు తెరిపిస్తేనే కాళేశ్వరం పనులు కొనసాగేలా ఉన్నాయి. ప్రస్తుతానికి …

కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పల్లెలు, పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదోళ్లంతా పెద్దోళ్లు …

కేరళ బాధితులకు వరంగల్‌ విద్యార్థిని చేయూత

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట పిలుపుమేరకు కేరళ బాధితులకు సహాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చింది. వరంగల్‌లోని కిండర్లాండ్‌ పాఠశాలలో నాలుగో …

వర్షాలతో చెరువులకు జలకళ

వరంగల్‌,ఆగస్ల్‌18(జ‌నం సాక్షి): మిషన్‌కాకతీయ సత్ఫలితాలిచ్చిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు నిండి జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. జిల్లాలోనిపలు చెరువుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. పాఖాల, …

పేదల కోసం కెసిఆర్‌ భారీ కానుక

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే జనగామ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): పేదలకు నివాసం కోసం సిఎం కెసిఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని జనగామ ఎమ్మెల్యే …

కేసీఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

వరంగల్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కెసిఆర్‌ కిట్‌ పథకంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ప్రభుత్వం ఆస్పత్రులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, అవసరమైన సాంకేతిక …

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

జనగామ,ఆగస్ట్‌16( జ‌నం సాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతారెడ్డి తెలిపారు. …