వరంగల్

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశువుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో 3 రోజుల పసికందు శుక్రవారం ఉదయం మృతి చెందింది, రెండు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో నలుగురు …

వరంగల్‌లో డెంగ్యూ విజృంభణ

వరంగల్‌: డెంగ్యూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. తొర్రూరు మండలం బొమ్మకల్‌లో డెంగ్యూ ప్రబలండంతో 70 మంది తీవ్ర అస్పస్థతకు గురయ్యారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. అయినా …

వరంగల్‌ ఎంజీఎంలో శిశువు మృతి

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు బంద్‌: వరంగల్‌ కలెక్టర్‌ నిర్ణయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్‌ ఆంక్షలు విధించారు. విద్యుత్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రభుత్వ …

కేయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్‌ వాయిదా …

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం -ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలోని ములుగు ఏజెన్సీ, భూపాలపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి భూపాలపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నీరు నిలిచిపోవడంతో …

విషజ్వరాలతో ముగ్గురు మృతి

వరంగల్‌: జిల్లాలో విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. పరకాల మండలం లక్ష్మీపురంలో విషజ్వరానికి గురై వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…పల్లెబోయిన శ్రీలత, దానం పుల్లయ్య, …

తెదేపా ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌ ముట్టడి

వరంగల్‌:విద్యుత్‌ కోతలపై జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అప్రకటిత కోతలకు నిరసనగా సోమవారం ఉదయం తెదేపా ఆధ్వర్యంలో రేగొండ విద్యుత్‌ ఉప కేంద్రాన్ని రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి ఏడుగంటల …

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ …

దూల్‌మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

వరంగల్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.