వరంగల్
వరంగల్ ఎంజీఎంలో శిశువు మృతి
వరంగల్: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.
దూల్మిట్టలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
వరంగల్: మద్దూర్ మండలం దూల్మిట్టలో ఆదివారం తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, రాజయ్య, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- తెలంగాణకు మరో మరో 4 మెడికల్ కాలేజీలు
- స్వదేశీ చిప్ తయారీ మా కల
- మరిన్ని వార్తలు