వరంగల్

ఎంజీఎంలో నాలుగు రోజుల పాప మృతి

వరంగల్‌: వెంటిలేటర్‌ అందుబాటులో లేకపోవడంతో వరంగల్‌లోని ఎంజీఎంలో నాలుగు రోజుల చిన్నారి ఈ రోజు ఉదయం మృతిచెందింది. దీంతో ఆగ్రహిచిన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు …

సారయ్య ఇంటికి ముట్టడించిన టీఆర్‌ఎస్‌వీ

వరంగల్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌లో మంత్రి సారయ్య ఇంటిని టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘం ముట్టడించింది. అర్హలందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చేయాలని విద్యార్థులు …

వరంగల్‌ జిల్లాలో మూతపడిన ఆలయాలు

వరంగల్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్‌ జిల్లాలో అర్చకులు సమ్మెకు  దిగారు. దీంతో జిల్లావ్యాప్తంగా 400 ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు ఆర్చకులు నిరసన …

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. …

కాజీపేట-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్‌లోని విద్యుత్‌ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ …

సంవత్సరం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహణ మంత్రి సారయ్య

వరంగల్‌, ఆగస్టు 2 : కాకతీయ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహిస్తామని, రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం మనగుడి …

అధికారుల సమన్వయంతో ఆగస్టు 15 నిర్వహించాలి: పి. శేషాద్రి

వరంగల్‌, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా …

నరసింహులపేట లో పాఠశాల తనిఖీ

దంతాలపల్లి: నరసింహులపేట మండలం వీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ఎం బుచ్చెయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు …

మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్థానిక మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టులు కాకుండా ఇతరులు మందులు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది దుకాణాలకు నోటీసులు …

అభివృద్ధి పథంలో స్వయం సహాయక సంఘాలు

మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వరంగల్‌, జూలై 30 : మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రం ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర సహకార …