వరంగల్

ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి..

 టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి. పూజారి మనోజ్ వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 22 (జనం సాక్షి) ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం హెల్త్ …

వైద్య ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ముత్యాల సునీల్ రెడ్డి

   భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):బాల్కొండ మండలంలోని బుసాపూర్ గ్రామానికి చెందిన సాదుల సూర్య కు రెండు మూత్రపిండాలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.నిరుపేద కుటుంబానికి చెందిన సూర్య ఆరోగ్య …

హ్యూమన్ రైట్స్ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా సాగంటి మంజుల నియామకం.

హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఉమెన్స్ ప్రొటెక్షన్ విభాగం లో తెలంగాణ స్టేట్ ఆక్టివ్ మెంబర్ గా …

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షులను కలిసిన కొట్టం మనోహర్.

కోటగిరి సెప్టెంబర్ 22 జనం సాక్షి:-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ గురువారం …

ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయండి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 22(జనం సాక్షి)     సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముక్తార్ పాష రెండవ వర్ధంతి సభను జయప్రదం …

అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి.

*అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : అంటూ వ్యాధులు ప్రబల కుండా పరిసరాలను …

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం సాహస నిర్ణయం టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ సమత్

మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి  తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం సాహస నిర్ణయం అని …

ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ

ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని …

పత్తి పంట పూర్తిగా వరద నీటిలో అల్లాపుర్ . శివారులోని వంతెన పై నుండి వరద నీరు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 2 రాయికోడ్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయికోడ్ మండలంలో ఏక ధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి అల్లాపుర్  …

స్వయం సహాయ సంఘ కార్యకలాపాలు బలోపేతం చేయాలి….

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):స్వయం సహాయ సంఘాల కార్యకలాపాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ఫ్ సంచాలకులు వై …