వరంగల్

కెసిఆర్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం..

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొండాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విట్టల్ …

*చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.

 చిట్యాల19( జనంసాక్షి) చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద అన్నారు. సోమవారం పోషణ మాసంలో భాగంగా ముచినిపర్తి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ టీచర్ పుష్ప …

అధికారులను అభినందించిన కలెక్టర్…

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి):తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ …

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య… జనగాం కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి): ప్రజా సమస్యలను వెంటనే తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. …

కరీమాబాదులో వంగరి కోటికి సన్మానం

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఆదర్శ కల్యాణ మండపం లో సోమవారం కొత్తగా దసరా ఉత్సవాల కమిటీ ట్రస్ట్ చైర్మన్ గా …

యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి

  జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస రావు జగిత్యాల, జనంసాక్షి సారంగపూర్ సెప్టెంబర్ 19 నేటి సమాజంలో యువతరం మానవ హక్కులతో …

శంభునిపేటలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 18(జనం సాక్షి)          వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం వాగ్బాఠ యోగా  వాకర్స్ …

ఘనంగా జన్మదిన వేడుకలు

బషీరాబాద్ సెప్టెంబర్ 18,(జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మార్కెట్ కమిటీ చైర్మన్ కే. రాజరత్నం ఘనంగా జన్మదిన …

వైశ్య సంఘం ఆధ్వర్యంలో పరువురికి సన్మానం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 18 : చేర్యాల మండల కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, పేద వైశ్యుల ఉపాధి గురించి ఒక లక్ష రూపాయల వస్తువుల …

డెంగ్యూతో ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం… మండలంలో మరో విషాదం భూపతిపూర్ లో డెంగ్యూతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి….

జనం సాక్షి సెప్టెంబర్ 18:-రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రబ్బాన (41) మృతి గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు ఈరోజు …