వరంగల్

విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..విభజన హామీల అమలుకై సిపిఐ భారీ పాదయాత్ర..

మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు. -500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ… -ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల …

నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర 

            భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం …

మద్యం మంచినీళ్ళ కంటే సౌలభ్యంగా హసన్ పర్తిలో జోరుగా బెల్ షాపుల అక్రమ వ్యాపారం

  తాగినోడుకి తాగినంత… మందు మస్తుగా దొరుకుతున్నది. ఏ ఊర్లె చూసినా, ఏ సందులో చూసినా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని …

మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, …

పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు

ప్రభుత్వ దవాఖానాల్లో 80 నుంచి 90 శాతం సాధారణ ప్రసవాలు ప్రైవేటు హాస్పిటల్లో 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సాధారణ …

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం..

– కాంగ్రెస్ బలోపేతం ఆయన లక్ష్యం. – మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి. ఊరుకొండ, డిసెంబర్ 12 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై …

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డిఎన్అర్ – కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య.

ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాల నిరుపేద ప్రజల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి(డిఎన్ఆర్) అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ …

గుండెపోటుతో గొల్లపల్లి అంజయ్య మృతి

చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి అంజయ్య (50) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంజయ్యకు ఆదివారం గుండె …

వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం

తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని …

భగవద్గీత అలవాటైతే..

జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు.. – వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి …