వరంగల్

విలువైన ప్రభుత్వ భవనాలు.. నిరుపయోగం

జడ్చర్ల, జూలై 9 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. విలువైన ప్రభుత్వ భవనాలు సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు …

కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను క్రమబద్ధీకరించాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ హయత్‌నగర్, జూలై 9 (జనం సాక్షి) తెలంగాణలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి …

గౌరారం గ్రామంలో ఎలుగుబంటి( జనం సాక్షి) వేషధారణతో కోతులను తరిమెందుకు వినూత్న ప్రయోగం

.. కోతుల బెడద కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు ఇందల్వాయి( జనం సాక్షి) :  ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో కోతుల బెడద విపరీతంగా ఉండడంతో …

ఇంటి పనిమనిషితో భర్త అక్రమ సంబంధం..

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ఉప్పల్, జూలై 9: హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలోని కురుమనగర్‌లో వివాహేతర సంబంధం వ్యవహారం కలకలం రేపింది. ఇంటి పనిమనిషితో …

ఘనంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు

… శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య … జన్మదినం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం స్టేషన్ ఘన్‌పూర్, జూలై 08 ( జనం సాక్షి …

ఎర్రబెల్లి హరి మరణం పట్ల సంతాపం తెలిపిన పర్వతగిరి మండల విద్యాశాఖ

-భౌతిక దేహానికి నివాళులు అర్పించిన అధికారులు పర్వతగిరి: జులై 8 జనం సాక్షి పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఎ. బిక్షపతి మరియు పర్వతగిరి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ …

చేపలతో గుండెకు రక్షణ.. మధుమేహానికి చెక్

జడ్చర్ల, జూలై 8 (జనంసాక్షి): నేటి ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, మధుమేహం బారిన పడే వారి సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. …

పుట్టినరోజు సందర్భంగా “మా అభాగ్యుల” వృద్ధాశ్రమంలో దుప్పట్లు, పండ్ల పంపిణీ…

గంభీరావుపేట జూలై 08(జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని “మా అభాగ్యుల “వృద్ధాశ్రమంలో చికోడు గ్రామానికి చెందిన కరెడ్ల తిరుపతి తిరుమల కుమారుడు, …

గడ్కోలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం..

కొత్త ఓటర్ల నమోదు పై బీజేపీ నాయకుల అవగాహన సిరికొండ, జూలై 08 (జనం సాక్షి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బుధవారం …

సెలవులపై వెళ్లిన మండల వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిలిచిపోతున్న సేవలు…. వైద్యం కోసం ఎదురుచూస్తూ బెంచిపై నిద్రపోతున్న ఓ మహిళ ముత్తారం,జూలై 08(జనంసాక్షి):మండల వైద్యాధికారి సెలవుపై వెళ్లడంతో ముత్తారం ప్రాథమిక ఆరోగ్య …