వరంగల్

*గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ ల పంపిణీ*

కొడకండ్ల, జులై23(జనం సాక్షి): కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ లను  గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్,గ్రామ కార్యదర్శి …

ఎంపీపీ ఆధ్వర్యంలో బోరు వెయ్యడం జరిగింది……

టేకుమట్ల.జులై23(జనంసాక్షి) మండలంలోని అరెపల్లి గ్రామ శివారులో గుమ్మడవెళ్లి క్రాస్ వద్ద ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బోరు వెయ్యడం జరిగింది.సందర్భంగా మాట్లాడుతూ గ్రామ ప్రజలకు,పశువులకు త్రాగునీటికి ఎలాంటి …

*పంటంత నిటా మునిగింది …. ఆదుకోండి సార్*

*దేవరుప్పుల,జులై 23 (జనం సాక్షి) :* మండలంలోని నిన్న కురిసిన వర్షానికి చెరువులు ,కుంటలు అతలాకుతలం అయ్యాయి. నిన్న ఒక్క రోజే మండలంలో 204 సెంటి మీటర్ల వర్షపాతం …

ప్రజాలసొమ్ము వృధా- అవగాహన లేని అధికారులు – తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరీష్

జనగామ (జనం సాక్షి)జూలై23:జనగామ జిల్లా కేంద్రం చిన్న వానకే సముద్రం ల తలపించిన రొడ్లు.. తెలుగు దేశం పార్టీ జనగామ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అధ్వర్యంలో …

కరీమాబాద్ బడి ఆవరణలో నిలిచిన నీరు

– విద్యార్థులు పడుతున్న అవస్థలు – నీరు నిలవకుండా చేయాలని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు వరంగల్ ఈస్ట్, జూలై 23 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని …

వీఆర్ఏల పట్ల పోలీసుల దౌర్జన్యం సరైంది కాదు

సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి జనగామ (జనం సాక్షి)జూలై23:జనగామ జిల్లా కేంద్రంలో వీఆర్ఏల పట్ల పోలీసుల దౌర్జన్యం సరైంది కాదని పిడి గుద్దులు గుద్ది …

తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వర్షాలు, వరదల తాజా పరిస్థితుల పై జనగామ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, …

కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర‌ద సాయం ఏది..?

సాయం కోరినా స్పందించని కేంద్రం:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మల్ బ్యూరో, , జూలై 23:జనంసాక్షి రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై …

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి , ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ..

వరంగల్ ఈస్ట్ ,జూలై 23 (జనం సాక్షి): ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌కు శుక్రవారం రాత్రి వరంగల్ న‌గ‌రంలోని మండిబజార్ లో నేలమట్టమైన  ఇంటిని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ …

వరంగల్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం

వరంగల్ ఈస్ట్ ,జూలై 23( జనం సాక్షి) వరంగల్ మహా నగరంలోని బజార్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరికి గాయాలైన సంఘటన శుక్రవారం …