సిద్దిపేట

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

– వీరన్నపేట సర్పంచ్ కొండపాక భిక్షపతి కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు …

జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయం

– కేజీకేఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : ఈనెల 18న సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర …

రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన ఆటో డ్రైవర్లు

దేవరుప్పుల ,ఆగస్టు   (జనం సాక్షి) :* మండలానికి చెందిన కడవెండి,నీర్మల,ధర్మపురం, చిన్నమాడుర్ గ్రామాలకు చెందిన యువకులు మరియు దేవరుప్పుల ఆటో యూనియన్ సభ్యులు వరంగల్ సి.పి  మరియు డీసీపీ …

ప్రభుత్వ నిషేధిత గంజాయి పట్టివేత, ఇద్దరు యువకుల అరెస్ట్: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని అనబేరి విగ్రహం డిపో క్రాసింగ్ వద్ద శనివారం రాత్రి ఎస్సై శ్రీధర్ అధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, కోహెడ నుండి …

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడు అండగాఉంటాం:

దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. దౌల్తాబాద్ ఆగష్టు 7, జనం సాక్షి. రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ …

దోమల నివారణకు చర్యలు చేపట్టిన చైర్ పర్సన్ ఆకుల రజిత

హుస్నాబాద్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని 4వ వార్డ్ మరియు 14వ వార్డుల్లో ఆదివారం ఉదయం పది గంటల పది నిమిషాల కార్యక్రమంతో  పాటు హరితహారం కార్యక్రమాన్ని …

తండ్రి జ్ఞాపకార్థంగా మున్నూరుకాపు విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత

దుబ్బాక జనం సాక్షి..సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో ఆదివారం క్రీ.శే. కొట్టే నర్సయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కొట్టే స్వామి మున్నూరుకాపు పటేల్ సంఘంలో …

నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలి: తెరాస మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్

వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్07(జనం సాక్షి):- చుట్టూ ప్రక్కల గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని వెంకటాపూర్ మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్ అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి …

ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి కి గ్రామ సేవకులు తమ డిమాండ్ల నెరవేర్చాలని వినతి పత్రం అందజేయుట

దుబ్బాక జనం సాక్షి..         సిద్దిపేట్ జిల్లా దుబ్బాక మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కొన్ని రోజులుగా …

దుబ్బాక చేనేత వస్త్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలి.

-టి పి ఎస్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు సన్మానం. – పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రచార  కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు. దుబ్బాక 07, ఆగష్టు ( …

తాజావార్తలు