సిద్దిపేట

దౌల్తాబాద్ మోడల్ కళాశాల లో సెకండియర్ లో 98% శాతం ఉత్తీర్ణత.

మండల కేంద్రంలోని మోడల్ కలశాలలో మొదటి,రెండవ సంవత్సర ఫలితాలలో మొదటి సంవత్సరంలో లో 86% శాతం, రెండవ సంవత్సరం లో 98% ఉత్తీర్ణత సాధించారు. మోడల్ కళాశాల …

రైతుబంధు నమోదుకు జులై 10 చివరి తేదీ

రైతుబంధు నమోదుకు జూలై 10 చివరి తేదని నంగునూరు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని గీత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 లోపు కొత్త …

జనం తోనే రణం.

దౌల్తాబాద్,జూన్ 28 జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ ఎంపీటీసీ తిరుపతి కి అనారోగ్యంతో స్వల్పంగా ఆపరేషన్ చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న …

దుబ్బాక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.

 ఎం.పి .ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. – దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అద్యక్షుడు మాడబోయిన …

నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.

దౌల్తాబాద్,జూన్ 27 జనం సాక్షి. దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. దీంతో ప్రయాణికులు రోడ్డు పైన నిలబడి బస్సులు ఎక్కుతున్నారు.నిత్యం గజ్వేల్ …

చేర్యాల బస్టాండ్ వద్ద 28నుండి బస్ పాస్ సౌకర్యం

చేర్యాల (జనంసాక్షి) జూన్ 25 : చేర్యాల బస్టాండ్ వద్ద ఈనెల 28 నుండి బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నామని చేర్యాల ప్రాంత దివ్యాంగులు, విద్యార్థులు బస్ …

గ్రామాలలో వై ఎస్ ఆర్ టి పార్టీ జెండా ఆవిష్కరణ

తెలంగాణ ప్రజల సంక్షేమమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పార్టీ లక్ష్యం అని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల …

జెడ్పీ నిధులతో మురికి కాల్వల పనులను ప్రారంభం

జడ్పీటీసీ రణం జ్యోతి-శ్రీనివాస్ గౌడ్. దౌల్తాబాద్ 24, జూన్ ( జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలొ శుక్రవారం జెడ్పీటీసీ  …

నాణ్యత లోపం తో చెక్ డ్యం నిర్మాణాలు

ముస్తాబాద్ మండలంలోని రామ లక్ష్మణ్ పల్లి లో నూతనంగా మానేరు వాగు పై నిర్మిస్తున్న చెక్ డాం నాణ్యత లోపంతో నీటి జల్లు రోజు రోజుకి పెరిగిపోతుంది …

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

చేర్యాల (జనంసాక్షి) జూన్ 23 : హుస్నాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న హుస్నాబాద్ డిపో ఆర్టీసీ బస్సు చేర్యాల మండలం కడవేర్లు గ్రామ శివారులో గురువారం ఎదురుగా …