సిద్దిపేట

ఈ నెల 27 న చలో కలెక్టరేట్ ముట్టడి చేద్దాం.

– తెలంగాణ మలమహనాడురాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు దుబ్బాక 22, జూలై ( జనం సాక్షి ) జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర శాఖ తలపెట్టిన …

కేసముద్రం మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం

చైర్మన్ మర్రి నారాయణరావు కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ హామీ కేసముద్రం జూలై 21 జనం సాక్షి/ గురువారం హైదరాబాదులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు …

అక్రమ అరెస్టుల వైఖరిని మార్చుకోవాలి..

– కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం చేర్యాల (జనంసాక్షి) జులై 21 : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ని ఈ.డి ఆఫీసుకు విచారణకు …

రోడ్డు ప్రమాదంలో సీపీఐ (ఎం) కార్యకర్త మృతి

నివాళులర్పించిన సీపీఐ(ఎం) నాయకులు చేర్యాల (జనంసాక్షి) జులై 21 : చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం)కార్యకర్త దండ బోయిన పోచయ్య (60) చేర్యాల పట్టణంలో బుధవారం …

చాకలి అయిలమ్మ పేరు సాంసృతిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో స్థానం కల్పించటం హర్షణీయం :

 : బిఆర్ఎస్ఎస్ మోత్కూరు జూలై 21 జనంసాక్షి : తెలంగాణ సాయుధపోరాటంలో రజాకార్ల పై చాకలి ఐలమ్మ ఎదురొడ్డి పోరాట పటిమ”ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తమ …

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

మోత్కూరు జూలై 21 జనంసాక్షి : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘా రెడ్డి అన్నారు. గురువారం మోత్కూర్ …

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ… 50 తులాల వెండి అపహరణ

మోత్కూరు జూలై 21 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపల్ కేంద్రం డ్రైవర్స్ కాలనీ లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన …

హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి

 కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: జులై 21( జనం సాక్షి)హరితహారంలో మొక్కలు నాటి వంద శాతం సంరక్షించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు గురువారం అటవీశాఖ …

* భరోసా యాత్ర బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్టాలి..

ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్ఎస్వి నాయకులు.. సిద్దిపేట అర్బన్, జూలై 21(జనం సాక్షి):  భరోసా యాత్ర పెట్టాల్సింది బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ అన్ని రంగాలలో …

– రైతు బంధు గివ్ అప్ ఇచ్చిన చక్రధర్ గౌడ్….

– అభినందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ – అసలైన రైతులకు న్యాయం చేద్దామని పిలుపు  ఫోటో ; రైతుబంధు గివ్ అప్ కలెక్టర్ కు అందజేస్తున్న …