వార్తలు

నృసింహ క్షేత్రాన.. భక్తి పారవశ్యం

            * వైభవంగా ప్రారంభమైన స్తంభాద్రి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు * పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు * …

10వ తరగతి ఫలితాల వేళ.. విద్యార్థులకు ‘జనం సాక్షి’ భరోసా

          చదువు ఒక పరుగు పందెం కాదు.., అది నిరంతర విజ్ఞాన ప్రయాణం.. మార్కులే జీవితం కాదు, మీ ప్రతిభే మీ …

ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై చొరవచూపాలని ఫెడరేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (జనంసాక్షి) : రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ …

గర్భం వచ్చిందని వెళ్లగా.. గర్భ నిరోధక మాత్రలు ఇచ్చిన డాక్టర్

నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్28 (జనంసాక్షి) : నల్లగొండ జిల్లా గిరికబాయి గూడెంకు చెందిన కాకురాళ్ల కిరణ్మయి గర్భధారణ నిర్ధారణ అనంతరం నల్లగొండలోని వేణు విద్య మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ …

ఘనంగా గంభీరావుపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు

గంభీరావుపేట ఏప్రిల్ 28 (జనం సాక్షి)గంభీరావుపేట మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీ ధర్ పంతులు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి,నిండు నూరేళ్లు మరేన్నో జన్మదిన …

ఘనంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

          గంభీరావుపేట ఏప్రిల్ 28(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో, అంగరంగ వైభవం గా శ్రీ శ్రీ …

ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం మాడుగులపల్లిలో పెట్రోల్, డీజిల్ కరువు

        బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అర్థరాత్రి నుంచే క్యూ లైన్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు, రైతులు మాడుగులపల్లి, ఏప్రిల్ …

పానగల్ ఫ్లైఓవర్‌పై విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్ 27,జనం సాక్షి:నల్లగొండ జిల్లాలోని పానగల్ ఫ్లైఓవర్‌పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.నిలిచివున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో,కారులో …

మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం

ఏప్రిల్ 27 జనం సాక్షి.మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు …

శ్రీరంగాపూర్ మండలంలో మిషన్ భగీరథ నీటి నాణ్యత పై తీవ్ర ఆందోళన వ్యక్తం .

                మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత పై పలు గ్రామాల ప్రజలు తీవ్ర …