వార్తలు

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు …

కోల్‌కతా ఆర్‌జికర్‌ ఆస్పత్రి ఘటన

50మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామా ` ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్ణయం కోల్‌కతా(జనంసాక్షి):   కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో మరో కీలక …

అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

` పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము దిల్లీ(జనంసాక్షి):70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ …

అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌కు ఆశాభంగం

` రెండు రాష్టాల్ల్రోనూ భంగపాటు ` ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు ` ఫలితాల వేళ కేజ్రీవాల్‌ వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల …

హర్యానాలో భాజాపా హ్యాట్రిక్‌

` 48 స్థానాలలో బీజేపీ గెలుపు ` 37 సీట్లు కైవసం చేసుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ` ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో …

జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

` ప్రకటించిన పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత …

370 రద్దుపై రెఫరెండం

కాశ్మీర్‌లో ఇండియా కూటమి ఘనవిజయం నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమి విజయం ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయ దుందుభి 29 సీట్లకే పరిమితమైన …

హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం

ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె …

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ …

బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్‌పై దాడి

  జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం …