జాతీయం

దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

కేరళలో తగ్గిని కేసుల సంఖ్యతమిళనాడులో జోరుగా టీకాల కార్యక్రమం న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. …

వింగ్‌ కమాండర్‌ వర్థమాన్‌ అభినందన్‌కు

వీర్‌చక్రఅవార్డును అందచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌`16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్‌, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ …

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపులో పేలుళ్లు

చంగీఘడ్‌,నవంబర్‌22(జనం సాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్‌ సవిూపంలో పేలుళ్లు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్‌ సవిూపంలోని త్రివేణి గేట్‌ వద్ద గ్రనేడ్‌ పేలుడు సంభవించింది. దీంతో …

ఉపాధిహావిూ పథకాలతో ప్రభుత్వ ఆదాయం

దుబారా ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయలంటున్న నిపుణులు అభివృద్ది పనులకు కొరవడుతున్న నిధులు న్యూఢల్లీి,నవంబర్‌22 (జనం సాక్షి): ఉపాధిహావిూ లాంటి పథకాల వల్ల వేలకోట్లు దుర్విని యోగం అవుతు న్నాయి. …

గృహనిర్మాణ రంగానికి గడ్డుకాలం

పెరుగుతున్న నిర్మాణరంగ ఖర్చులుసామాన్యుడికి దూరంగా ఇంటికల న్యూఢల్లీి,నవంబర్‌22  (జనం సాక్షి)గృహనిర్మాన రంగం మరింత భారంగా మారుతోంది. సామాన్యుల ఇంటికల చెదరి పోతుంది. తాజాగా కరోనా సంక్షోభం తరవాత …

కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు

    ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ లేఖ న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన …

అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..

దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన స్థిరాస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు కంపెనీలకు చెందిన దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉన్న …

29నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

` వెల్లడిరచిన స్పీకర్‌ ఓం బిర్లా న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ …

ఇండోర్‌కు ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు

` అందజేసిన రాష్ట్రపతి న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తొలి ర్యాంక్‌ దక్కింది. ఆ నగరానికి మొదటి ర్యాంక్‌ దక్కడం ఇది అయిదోసారి. ఈ …

పోరు ఆగదు

      `గమ్యం ముద్దాడేవరకు… ` ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగిస్తాం ` సరిహద్దును ఖాళీ చేయం ` రాకేష్‌ టికాయిత్‌ దిల్లీ,నవంబరు 20(జనంసాక్షి): వ్యవసాయ చట్టాల …