జాతీయం

అన్ని రాజకీయ కార్యక్రమాలకూ దూరం

– బీజేపీఅధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పుల్వామా ఆత్మాహుతి దాడిని దృష్టిలో ఉంచుకుని ముందుగా ప్లాన్‌ చేసిన రాజకీయ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసింది. …

పట్టాలెక్కిన ‘వందే భారత్‌’!

– వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : సెవిూ హైస్పీడ్‌ వందే భారత్‌  ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కింది. న్యూఢిల్లీ- వారణాసిల మధ్య గంటకు 160కిలోవిూటర్ల …

పాక్‌కు గుణపాఠం తప్పదు 

– తమకేవిూ సంబంధం లేదని పాక్‌ చెత్తగా వాగుతోంది – కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ శ్రీనగర్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌కు గుణపాఠం తప్పదని, తగిన మూల్యం …

ఉగ్రవాదుల చర్యలను..  ఐక్యంగా తిప్పికొట్టాలి

– ఈ విషయంలో జవాన్లకు, కేంద్రానికి మద్దతుగా నిలుస్తాం – ఇలాంటి విషయాల్లో రాజకీయాలకు తావులేదు – కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ …

కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):ఉగ్రవాదుల దుశ్చర్యపై యావత్‌ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం …

పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరికలు?

శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో దాడి గురించి జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) అధికారులు ముందే హెచ్చరిక అందించారని సమాచారం. అందించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ పెడచెవిన పెట్టడం …

పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు

తీవ్రంగా ఖండించిన క్రికెటర్లు,సెలబ్రిటీలు సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సీఆర్ఫీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి …

పుల్వామా ఘటనలో మరో నలుగురు జవాన్ల మృతి

చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడి 49కి చేరుకున్న మృతుల సంఖ్య మరో ముగ్గురు జవాన్ల కోసం గాలింపు శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన …

ఆర్థిక ఒడిదుడుకులను చక్కదిద్దలేరా

ఇంకెన్నాళ్లీ సంక్షోభమో మోడీకే ఎరుక న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఒక వైపు నోట్ల రద్దు, మరో వైపు జీఎస్టీ, దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన సందర్భంలో ప్రజలు ఇంకా …

రక్తంమరుగుతుంది..

– దాడికి కారకులైన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు – అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతాం – సైనికుల ధైర్య సాహసాలపై నమ్మకం ఉంది – …