జాతీయం

రూ.2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు

` అక్టోబర్‌ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును …

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

` గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. …

వైవాహిక బంధం చెడినా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే

` కేరళ హైకోర్టు కొచ్చి(జనంసాక్షి): దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్‌ …

జమిలి అసాధ్యం

` లా కమిషన్‌ అభిప్రాయం! ` 2029 సాధారణ ఎన్నికలకు  కొత్త ఫార్ములా రూపకల్పన! ఢల్లీి(జనంసాక్షి): మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై …

జర్నలిస్ట్ కుమారుడి హత్య కేసులో సంచలనం

మహబూబాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : మహబూబాబాద్‌ పట్టణంలోని కృష్ణకాలనీలో 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేసి హత్య చేసిన కేసులో నిందితునికి …

హరిత విప్లవ పితామహుడు ఇకలేరు!!

` వృద్ధాప్య సమస్యలతో స్వగృహంలో ఆగిన తుదిశ్వాస ` భారత ఆహారాభివృద్ధికి స్వామినాథన్‌ సేవలు అజరామరం ` మేలైన వరి వంగడాలను సృష్టించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా కీర్తి …

నింగికేగిన హరిత విప్లవ పితమహుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో …

సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గు సమస్యతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన …

ఆసియా క్రీడలో తెలంగాణ బిడ్డకు స్వర్ణం

బీజింగ్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ …

డీజే సౌండ్‌కు ఆగిన గుండె

కామారెడ్డి : గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని …