జాతీయం

పోస్కో ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం

న్యూదిల్లీ: పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారిక మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి …

బీజేపీకి యశ్వంత్ సిన్హా గుడ్ బై

సీనియర్ బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వాజ్ …

కథువా కేసుతో హిందువులపై అప్రతిష్టకు కుట్ర

కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్య పాట్నా,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  కాశ్మీర్‌లోని కథువా రేప్‌ కేసు ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు.ఈ …

అచ్చు సినిమాలాగే హీరోయిజం

క్లైమాక్సే రివర్స్‌ అయ్యింది సాహసించిన ప్రేమికుడు పోలీస్‌ స్టేషన్‌కు లక్నో,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చెడగొట్టి తరవాత ఆ అమ్మాయిని ఎత్తుకుని పోవడం సినిమాల్లో చూస్తుంటాం. …

మాజీ చీఫ్‌ జస్టిస్‌ సచార్‌ కన్నుమూత 

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ …

ఎన్నికలు నిర్వహించం.. అని ప్రకటించండి

– కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు – హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి – కేసీఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ …

 పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు

దిల్లీ: డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్‌ ధర ఆల్‌ టైం గరిష్ఠానికి చేరింది. దిల్లీలో ఈరోజు లీటర్‌ డీజిల్‌ ధర రూ.65.31గా …

దావూదు ఆస్తులపై సుప్రీం కీలక తీర్పు

ముంబై ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు చెందిన ముంబయి ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. …

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి కెసిఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ నేతలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అసెంబ్లీ  …

సుప్రీం చీఫ్‌ జస్టిస్ట్‌పై అభిశంసన

రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీస్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ లోయా తీర్పుతో వేగంగా పావులు కదిపిన హస్తం నేతలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను అభిశంసించాలని …