జాతీయం

తేనెటీగల దాడిచేసిన రైతులకు అందని వైద్యం

డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇద్దరు రైతుల మృతి బెంగళూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తేనెటీగలు కుట్టిన ఇద్దరు రైతులకు డాక్టర్లు సకాలంలో వైద్యం చేయకపోవడంతో వారు మరణించారు. ఈ  దారుణ ఘటన కర్ణాటక …

విూడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

– రూ. 10లక్షల జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కథువాలో అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు …

మరోసారి చిక్కుల్లో తమిళనాడు గవర్నర్‌ 

– జర్నలిస్టు లక్ష్మీ చెంపను నిమిరిన గవర్నర్‌ – గవర్నర్‌ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన జర్నలిస్ట్‌ – ఘటనపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు –  గవర్నర్‌ ప్రవర్తన …

రవాణాలో ఆలస్యం వల్లే ఏటీఎంలు ఖాళీ

– రిజర్వ్‌ బ్యాంక్‌ వివరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన …

కథువా ఘటనను ఖండించిన కోవింద్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం పట్ల అందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ఆయన …

బస్సు నదిలో పడి 21 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 21 మంది మృత్యువాత పడ్డారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ …

భారీ ఈదురు గాలులు..8 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌ : కోల్‌కత్తా నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్‌ వైర్లు తెగిపోయి ప్రజల మీద …

మరో ఘోరం….

 ఉత్తరప్రదేశ్‌లోని ఈటా గ్రామంలో మరో ఘోరం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు …

మృగాళ్లకు బహిరంగ ఉరేసరి

నిర్భయచట్టంతో లాభం లేదని రుజువయ్యింది ఆందోళన కలిగిస్తోన్న వరుస అత్యాచార ఘటనలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్న …

ట్రావెల్స్‌ బస్సులో 100 కోట్లు

బెంగళూరు : కర్ణాటకలో భారీగా నగదు పట్టుబడింది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద బళ్లారి …