జాతీయం

ఎన్డీయే ప్రభుత్వంతో ఎవరూ సంతోషంగా లేరు- జనాక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌గాంధీ

ఢిల్లీ(జ‌నం సాక్షి): రాంలీలా మైదానంలో జరుగుతున్న జన ఆక్రోష్ ర్యాలీ బహిరంగసభలో పాల్గొన్న క్రాంగ్రెస్ నేతలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. మోడీ ఒకదాని తర్వాత మరొకటి వాగ్ధానం …

ఫేస్‌బుక్‌ సీఈఓకు భారత కోర్టు సమన్లు

భోపాల్‌: ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌కు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టు సమన్లు పంపింది. స్థానిక స్టార్టప్‌ సంస్థ ‘ది ట్రేడ్‌బుక్‌.ఆర్గ్‌’ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు …

యాడ్‌లపై మహిళా క్రికెటర్‌ ఆగ్రహం

ఇస్లామాబాద్‌ :  తెల్లగా ఉంటేనే అమ్మాయిలను చూస్తారని, అందంగా ఉండి… మంచి శరీరాకృతి ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ… నిత్యం టీవీల్లో వచ్చే ప్రకటనలను చూస్తూంటాం. వాటి మాయలో పడి ఎత్తు పెరగడానికి, తెల్లగా మారడానికి …

ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణంగా తండ్రిని..

పాట్నా: అతనో నిరుద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం కోసం గత కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. కానీ ఫలితం దక్కడం లేదు. గవర్నమెంట్ జాబ్ రాకపోవడంతో.. తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా …

ఆస్తి గొడవలో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతి

న్యూఢిల్లీ,జ‌నంసాక్షి): ఆస్థివివాదం ముగ్గురు కుటుంబ సభ్యుల ప్రాణాల విూదికి వచ్చింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఆస్తి వివాదంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడిన ఘటన ఢిల్లీ మోడల్‌ టౌన్‌లో వెలుగుచూసింది. …

సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా

న్యూఢిల్లీ.జ‌నంసాక్షి): కొలీజియం సిఫారసు మేరకు ప్రభుత్వం ఆమోదంచిన దరిమిలా ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆమె చేత …

కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన‌ రాహుల్ గాంధీ

మే 12 న జరగనున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం(ఏప్రిల్-27) ఉదయం మంగుళూరులో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ …

IDBI బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు

బ్యాంకుల్లో కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మొదలైన అలజడి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ఏ బ్యాంక్ స్కాం వెలుగులోకి వస్తుందో అని అందరూ …

మోడీ పాలన ఎమర్జెన్సీకన్నా దారుణం

  –  ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం : మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా హజారీబాగ్‌(జార్ఖండ్‌): ప్రధాని మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేండ్లలో దేశంలో ఎమర్జెన్సీకన్నా …

ఆంధ్రప్రదేశ్‌పైకి ప్రచండ అలలు

– ప్రమత్తంగా ఉండండి – ఏపీ, ఒడిశా, పశ్చిమ్‌బంగాకు ఇన్‌కాయిస్‌ హెచ్చరికలు – రెండు రోజులు సముద్ర స్నానాలు నిలిపివేయాలి – మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచన …