జాతీయం

భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రత్యేకత

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):’భిన్నత్వంలో ఏకత్వమే’ భారతదేశ బలమని, ప్రతిఒక్కరూ ముఖ్యంగా యువత ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలతో తన మనోభావాలను …

దేశాభివృద్ధే లక్ష్యం – ప్రధాని మోదీ

  వారణాసి,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):పరిపాలన అంటే రాజకీయం చేయడమో.. లేక ఎన్నికలు గెలవడమో కాదని, దేశాన్ని అభివృద్ధిపరచడమే తమ పార్టీ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో …

ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాం

– అఖిలేష్‌ లక్నో ,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):నకిలీ సమాజ్‌ వాది పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ …

వారణాసిపై మోదీ వరాల వాన

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన నియోజకవర్గమైన వారణాసికి పలు వరాలు ప్రకటించారు. రూ వేయి కోట్ల విలువైన పథకాలను ప్రకటించారు. తాము ప్రాజెక్టులను చేపట్టడమే …

ముదిరిన తమిళనాట(కం)

– 18 మంది దినకరన్‌ వర్గీయులపై స్పీకర్‌ అనర్హత వేటు చెన్నై,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): తమిళనాట అన్నాడిఎంకె రాజకీయాలు మరోమారు వేడక్కాయి. విపక్ష డిఎంకెతో కలసి పళనిస్వామి ప్రభుత్వాన్ని …

రొహింగ్యాలు దేశానికి ముప్పు

– సుప్రీంకు కేంద్రం అఫిడవిట్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): రోహింగ్య ముస్లింల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. రోహింగ్య …

నవభారత్‌ నిర్మిస్తాం

– సర్దార్‌ సరోవర్‌ డ్యాంను ప్రారంభించిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): దేశానికి స్వాతంత్య్రం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు …

ఐఏఎఫ్‌ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌ ఇకలేరు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి): భారత వైమానికదళ మార్షల్‌ అర్జన్‌సింగ్‌(98) కన్నుమూశారు. గుండెపోటుతో ఆర్మీకి చెందిన రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో శనివారం ఉదయం చేరిన ఆయన చికిత్స పొందుతూ …

కావాలనే పెట్రోల్‌ ధరలను పెంచుతున్నాం

– కేంద్ర మంత్రి కేజీ ఆల్ఫోన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు తిరువనంతపురం,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి): పెట్రోల్‌ ఎవరు కొంటారు ? కార్లు, బైక్‌లు ఉన్నవాళ్లే కదా. వాళ్లేవిూ ఆకలితో అలమటించడంలేదు. …

అర్చకులకు పేస్కేల్‌

– ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు – ధార్మికపరిషత్‌ ఏర్పాటు చేస్తాం – సీఎం కేసీఆర్‌ వరాల జల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి):దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే …